పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్పై సస్పెన్షన్ వేటుపడ్డది. ఈ నెల 18న అల్పాహారం వికటించి 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
కార్మిక, కర్షకుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పాటుపడుతానని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను నమ్మి ఓ
పార్లమెంట్ ఎన్నికలు నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చే యాలని పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు.
లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒకరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ కోరారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్లో �
పెద్దపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. తమ ఇండ్లు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దపల్ల�
పెద్దపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. కేటాయించిన ఇండ్లను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేస్తూ, గురువారం పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మ
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. రాష్ట్ర సర్కారు పేదలకు అండగా నిలుస్తున్నదని, ప్రజలందరికీ మెరుగైన వ
జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, సిజేరియన్లు తగ్గించాలని కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ సూచించారు. సిజేరియన్ల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ గైనకాలజిస్ట్టులు.
జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రకటించారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మ్యూజియం, గ్రంథాలయాన్ని ఆదివారం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ�
అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నదని పెద్దపల్లి కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ పేర్కొన్నారు. స్వాతం త్య్రం సిద్ధించిన తర్వాత రాజ్యాంగాన్ని రచించుకొన�
విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పెద్దపల్లి కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి బుధవారం జిల్లా అధికారి ఓ పాఠశాల లేదా గురుకులంలో వసతులను పరిశీ
Peddapalli | నిత్యం అధికార కార్యక్రమాలతో బిజీబిజీ ఉండే కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్(Muzammil Khan) కాసేపు హోదాను పక్కన పెట్టి రైతులతో కలిసి పొలం పనుల్లో పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పెంచేలా చేపట్టిన తొలిమెట్టును పకడ్బందీగా అమలు చేయాలని, ఇది పిల్లల భవితకు బంగారు బాటలు వేస్తుందని పెద్దపల్లి కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ పేర్కొన్నారు.