మిలియన్ సంవత్సరాల క్రితం నాటి శిలాజాలు, తొలి చారిత్రాత్మక యుగం నాటి మట్టి పాత్రలు, ఆట వస్తువులు, ఆభరణాలు, 20 కోట్ల ఏండ్లనాటి వృక్ష శిలాజాలు, పాతరాతి, సూక్ష్మరాతి యుగం నాటి పనిముట్లు, శాతవాహన కాలానికి చెంది�
సర్కారు స్కూళ్లలో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం. బోధన అందించే లక్ష్యంతో పెద్దపల్లి కలెక్టర్ జిల్లాలో ‘లంచ్ అండ్ లెర్న్' పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
అసెంబ్లీ ఎన్నికల కౌ ంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించే విధం గా సన్నద్ధం కావాలని పెద్దపల్లి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం రామగిరిలోని జేఎన్టీయూ ఇంజనీరిం గ్ క�
ఆటవిడుపు, ఆహ్లాదానికి కేరాఫ్గా మారిన మినీ ట్యాంక్బండ్ పర్యాటక శోభను సంతరించుకున్నది. జిల్లా కేంద్రం సాగర్రోడ్డులోని ఎల్లమ్మ-గుండమ్మ చెరువు మినీ ట్యాంక్బండ్పై జలవిహారం అందుబాటులోకి వచ్చింది.
జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం చారిత్రాత్మక, పర్యాటక ప్రదేశాల చిత్రమాలికతో కనువిందు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కలెక్టరేట్ కార్యాలయాలన్నింటినీ ఒకే మోడల్లో నిర్మించగా, కలెక్టర�
యాభై ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో చేసిందంతా అవినీతి, అక్రమాలేనని, వాళ్లు మళ్లీ అధికారంలోకి వచ్చినా చేసేది అదేనని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల కల నెరవేరింది. ఉద్యోగాలు క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం తీపి కబురు అందించింది. జిల్లాలోని 186 జూనియర్ పంచాయతీ కార్యదర్శులలో 112 మంది నాలుగేండ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు.
ప్రతి పేద కుటుంబానికి మేలు చేయడమే లక్ష్యంగా తెలంగాణ సర్కారు పనిచేస్తున్నది. ప్రభుత్వ ప్రాధామ్యాలే నా ప్రథమ లక్ష్యం. నేను మొదటిసారి సిద్దిపేటలో అదనపు కలెక్టర్గా పనిచేశా. ఆ అనుభవం ఎంతో నేర్పింది.
అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాను అ భివృద్ధిలో మరింత అగ్రస్థానంలో నిలిపి ఆదర్శం గా తీర్చిదిద్దుతామని పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో ప�