ఖమ్మం సమీకృత కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అక్కడ పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆదేశానుసారం గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ యంత్రాంగం ఆరోగ్య పరీక్షలు నిర్
జిల్లాలోని అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మిగులు పనులను ఆగస్టు చివరి వరకు పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ ఆధికారులను ఆదేశించారు. ఆయా పాఠశాలల్లో చేపట్టిన పనుల పురోగతిపై వివిధ శాఖల ఇంజినీరింగ్ అ
జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ పథకం వర్తించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సూచించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రైతు రుణమాఫీపై బ్యాంకర్లు, వ్యవసా�
పారిశుధ్య పరిరక్షణకు ప్రాధాన్యమివ్వాలని రాష్ట్ర రెవన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.
భవిష్యత్ తరాలు చెప్పుకునే విధంగా ఆదర్శ కళాశాలగా మెడికల్ కాలేజీ భవన నిర్మాణాలు ఉండాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. ఖమ్మం అర్బన్ పరిధి బాలప్పేట శివారులో బైపాస్ రోడ్డుకు ఆనుకొన�
వీఆర్ఏలకు ఇచ్చిన మాట ప్రకారం జీవో నెంబర్ 81ని వెంటనే అమలు చేయాలని వీఆర్ఏల సంఘం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. వీఆర్ఏలు మంగళవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించిన అనంతరం కలెక్టర్ ముజమ్మిల్ �
సీతారామ ప్రాజెక్టు స్టేజ్-2 పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతారా�
వివిధ ప్రాంతాల నుంచి బాధితులు వచ్చి సమర్పించిన అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన �
రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని పండుగలా చేపడుతున్నట్లు రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య సంరక్షణాధికారి ప్రియాంక వర్గీస్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ ముజమ�
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా శుక్రవారం పండుగలా నిర్వహించారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో యోగా ప్రాధాన్యతను వివరిస్తూ వయసుతో నిమ�
విత్తనాలు, ఎరువుల కొనుగోలు బిల్లులను రైతులు పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరచుకునేలా దుకాణాదారులు వారికి అవగాహన కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని బర్మాషెల్ రోడ్డ�
ఈ వర్షాకాలంలో విజృంభించే సీజనల్ వ్యాధులను ఆయా శాఖల అధికారులు సమర్థంగా ఎదుర్కోవాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. వ్యాధుల నివారణ కోసం గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
విద్యతోనే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పేర్కొన్నారు. విద్యారంగానికి తొలి ప్రాధాన్యమిస్తామని అన్నారు. ఖమ్మంలోని ఐడీవోసీలో విద్యాశాఖపై సంబంధిత అధికారులతో నిర్వహిం�
పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా పదకొండు నెలల క్రితం బాధ్యతలు స్వీకరించిన ముజామ్మిల్ఖాన్ పాలనలో తనదైన మార్క్ చూపించారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్�
లోక్సభ ఎన్నికల కౌంటింగ్ను పకడ్బందీగా నిర్వహించాలని, అందు కు అవసరమైన అన్ని ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఆదేశ�