జిల్లాలో వరద బాధితుల సహాయార్థం చేపట్టిన ‘నా ఖమ్మం కోసం నేను..’ అనే కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. ప్రజల నుంచి చేపడుతున్న విరాళాలు, ఉపయోగ వస్తువుల సేకరణ
‘వందేళ్లలో ఎన్నడూ ఇలాంటి విపత్తు రాలేదు. రాత్రికి రాత్రే ఇళ్లు, పొలాలు మునిగిపోయాయి. రోడ్లు కొట్టుకుపోయాయి. కాలువలకు గండ్లు పడ్డాయి. పచ్చటి పంటలన్నీ మా కళ్లేదుటే ఎడారిలా మారాయి. అన్నింటా అపార నష్టం జరిగి�
ముంపు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదల వల్ల సర్టిఫికెట్లు, విలువైన డాక్యుమెంట్లు పోగొట్టుకున్న వారికి ‘నా ఖమ్మం కోసం నేను’ కార్యక్రమంలో భాగంగా సర్టిఫికెట్ల జారీకి చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ ముజమ్మిల�
అధికారుల అప్రమత్తతతో ఖమ్మం నగరానికి వరద ముప్పు తప్పింది. వారం కిత్రం వచ్చిన వరదలకు సర్వం కోల్పోయిన ప్రజలు ఇంకా తేరుకోకముందే.. మరో దెబ్బ తగిలే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. కుండపోతను తలపించేలా �
మున్నేరు వరద ముంపు ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో నష్టం వివరాలను సమగ్రంగా సేకరిస్తున్నారని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఆదివారం ఖమ్మం కాల్వొడ్డు, జూబ్లీక్లబ్, రజబ్అలీ పార్ ఏరియా, జూబ
ముంపు ప్రాంతాల్లో పకడ్బందీగా పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయని, వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య రక్షణకు వైద�
బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త బండి పార్థసారథిరెడ్డి.. వరద బాధితుల సహాయార్థం రూ.కోటి విరాళాన్ని అందజేశారు. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి గురువారం ఖమ్మం కలెక్�
మండలంలోని నాయకన్గూడెం గ్రామానికి చెందిన యాకూబ్, సైదాబీ దంపతులు వరదల్లో మృతిచెందిన విషయం విదితమే. వారి కుటుంబసభ్యులకు బుధవారం ఖమ్మంజిల్లా కూసుమంచి మండల కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జి�
భారీ వర్షాలతో జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలపై శనివారం కలెక్టర్ క�
గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో పర్యావరణ హితానికి ప్రాధాన్యమివ్వాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆకాంక్షించారు. మట్టి గణపతులను ప్రతిష్ఠించేలా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. పీవోపీ విగ్రహాల వల్ల ఎ
భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు, సూచనలను అందించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ కోరారు. ‘నూతన రెవెన్యూ చట్టం-2024’ ముసాయిదాపై రెవెన్య
అధికారులు ప్రజావాణి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, విధి నిర్వహణలో ఎవరు అశ్రద్ధ కనబరిచినా చర్యలు తప్పవని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ హెచ్చరించారు. తిరుమలాయపాలెం మండల పరిషత్ కార్యాలయంలో సోమ
నియోజకవర్గ కేంద్రమైన మధిరను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి తెలంగాణలో నెంబర్వన్ స్థానంలో నిలుపుతానని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సోమవారం మధిర నియోజకవర్గంలో పర్యటించిన ఆయన యండపల్లిల�
దళితబంధు లబ్ధిదారులు తమ యూనిట్లను అమ్మితే గ్రామ ప్రత్యేకాధికారి సైతం బాధ్యత వహించాల్సిందేనని, అమ్మినా, కొన్నా దానిని ప్రభుత్వం నేరంగానే భావిస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
రెవెన్యూ వ్యవస్థ మరింత పటిష్టంగా ఉండేందుకు మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, సమస్యలు ఎక్కడికక్కడే పరిష్కారమయ్యేలా చూడాలని ఖమ్మం కలెక్�