‘మాకు రేషన్ బియ్యం వస్తలేవు. లిస్టులో 182 మంది పేర్లు వచ్చాయి. అందులో కొంతమంది రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఉన్నారు. ఏ ప్రాతిపదికన లిస్టు రూపొందించారు.
‘మేం గుంట చొప్పున భూమి అమ్ముతాం. రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తాం. లే-అవుట్ అవసరం లేదు. ఫామ్ల్యాండ్స్ మీద పెట్టుబడి పెట్టండి. మీ భూమిలో ఎర్రచందనం, శ్రీగంధం చెట్లు పెట్టిస్తాం.
పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను సన్నద్ధం చేయాలని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం తాండూ
పోలీసులు అంకిత భావంతో పని చేయాలని, సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సేవలందించాలని కలెక్టర్ దీపక్ కుమార్ అ న్నారు. శుక్రవారం మండలంలోని గుడిపేట పోలీస్ బెటాలియన్లో శిక్షణ పొందిన 548 మంది కానిస్ట�
జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇసుక అక్రమ
జిల్లాలో చేపట్టే అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ముఖ్య ప్రణాళిక అధికారి సత్యంతో కలిసి అధికారులతో సమ�
మంచిర్యాలకు కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించనుండగా, ఇందుకు సంబంధించిన డ్రోన్ ఏరియల్ సర్వేను గురువారం మంచిర్యాల పట్టణంలోని జడ్పీ పాఠశాల మైదానంలో కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. ప్రభుత్వం చే�
పరిశుభ్రతతోనే వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం హాజీపూర్ తాహసీల్దార్ కార్యాలయంలో మరుగుదొడ్ల జాతీయ దినోత్సవం నిర్వహించగా, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన�
గ్రామీణ స్థాయిలోని సహకార సంఘాల సభ్యులకు నాణ్యమైన సేవలందించినప్పుడే వికసిత భారత్కు పునాది ఏర్పడుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. 71వ అఖిల భారత సహకార వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా సహకార అ�
మంచిర్యాల జిల్లాలో మొదటి రోజు గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రతిభ జూనియర్ కళాశాల, శ్రీచైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్ట
గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదు. ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడంలో వైఫల్యం కొట్టొచ
సర్వే పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శనివారం మంచిర్యాలలోని సాయికుంటలో ప్రారంభమైన సర్వే ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్తో కలిసి పరిశీలించారు. ఫార్మాట్లో �
మంచిర్యాలలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు కోలుకోవడం లేదు. పూర్తిగా నయం కాకుండానే వారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేసి హాస్టల్కు తరలించారు.
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమన్వయంతో పరిష్కరించేలా కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నస్పూర్లోని కలెక్టరేట్లో బెల్లంపల్లి ఆర్డీవో హ�