మంచిర్యాలకు కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించనుండగా, ఇందుకు సంబంధించిన డ్రోన్ ఏరియల్ సర్వేను గురువారం మంచిర్యాల పట్టణంలోని జడ్పీ పాఠశాల మైదానంలో కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు. ప్రభుత్వం చే�
పరిశుభ్రతతోనే వ్యాధులకు దూరంగా ఉండవచ్చునని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం హాజీపూర్ తాహసీల్దార్ కార్యాలయంలో మరుగుదొడ్ల జాతీయ దినోత్సవం నిర్వహించగా, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన�
గ్రామీణ స్థాయిలోని సహకార సంఘాల సభ్యులకు నాణ్యమైన సేవలందించినప్పుడే వికసిత భారత్కు పునాది ఏర్పడుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. 71వ అఖిల భారత సహకార వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా సహకార అ�
మంచిర్యాల జిల్లాలో మొదటి రోజు గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా సాగాయి. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రతిభ జూనియర్ కళాశాల, శ్రీచైతన్య పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్ట
గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదు. ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడంలో వైఫల్యం కొట్టొచ
సర్వే పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శనివారం మంచిర్యాలలోని సాయికుంటలో ప్రారంభమైన సర్వే ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్తో కలిసి పరిశీలించారు. ఫార్మాట్లో �
మంచిర్యాలలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు కోలుకోవడం లేదు. పూర్తిగా నయం కాకుండానే వారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేసి హాస్టల్కు తరలించారు.
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమన్వయంతో పరిష్కరించేలా కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నస్పూర్లోని కలెక్టరేట్లో బెల్లంపల్లి ఆర్డీవో హ�
వడ్ల కొనుగోలు కేం ద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం మండలంలోని చాకెపల్లిలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మె
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. కలెక్టర్ సమావేశ మందిరంలో సోమవారం సెంటర్ ఫర్ రూరల్ మేనేజ్మెంట్ నేషనల్ లెవల్ మానిటర్స
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో శనివారం విజయదశమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మేళతాళాలతో శోభాయాత్రగా జమ్మిచెట్టు వద్దకు వెళ్లి, వేదపండితుల మంత్రోచ్ఛరణల నడుమ పూజలు నిర్వహించారు.
కులమతాలకు అతీతంగా అంతర్జాతీయస్థాయి సౌకర్యాలతో అత్యంత ప్రామాణికమైన విద్య అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను నిర్మిస్తున్నదని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
అక్రమాలకు తావులేకుండా ఇసుక రవాణా చేయాలని కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. కోటపల్లి మండలంలోని కొల్లూర్ ఇసుక క్వారీని శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తే ఉపేక్షించేది లే�
షెడ్యూల్డు తెగల ప్రాంతాల అభివృద్ధిపై ప్ర త్యేక దృష్టి పెడుతామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవా రం కలెక్టరేట్లో జడ్పీ సీఈవో గణపతి, డీపీవో వెంకటేశ్వర్రావు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి గంగా�