ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం చెన్నూర్ పట్టణంలో ని ప్రభుత్వ దవాఖానను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పరిసరాలు పరిశీలించి.. రికా�
ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం బెల్లంపల్లిలోని 100 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వార్డ
విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని కలెక్టర్ కుమార్దీపక్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. జూనియర్ కళాశాల భవనాన్ని పరిశీలించారు. అనంత
కుటుంబా న్ని తీర్చిదిద్దడం నుంచి దేశాన్ని పాలించే వర కూ.. అన్ని రంగాల్లో మహిళల పాత్ర కీలకమైనదని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్లోని సమీకృత జిల్లా కా ర్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్ల�
ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, కస్తూర్�
జిల్లాలో పత్తి కొనుగోళ్లు పూర్తయ్యే వరకూ ప్రక్రియ కొనసాగుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్కుమార్ దీపక్ అన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ సర్వర్ డౌన్ కారణ�
పొనకల్ గ్రామంలోని బాలుర హైస్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కేజీబీవీ విద్యాలయాన్ని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ప్రభుత్వ బాలుర పాఠశాలను సందర్శించారు.
గుడిపేటలో నిర్మిస్తున్న కేంద్రీయ విద్యాలయాన్ని వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం గుడిపేటలో కొనసాగుతున్న కేంద్రీయ విద్యాలయ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట�
మంచిర్యాల మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చిన నేపథ్యంలో మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు జీఐఎస్ ఆధారిత ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
రోడ్డు భద్ర తా నిబంధనలు పాటించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఎగ్గడి భాస్కర్ అన్నారు. జాతీయ రోడ్డు మాసోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా గురువారం పాతమంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్
దేశ పౌరులకు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎంతో విలువైనదని, 18 ఏళ్లు నిండిన వారంతా ఓటు హక్కు పొందాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో 15వ జాతీయ ఓటరు దినోత్సవా�
‘మాకు రేషన్ బియ్యం వస్తలేవు. లిస్టులో 182 మంది పేర్లు వచ్చాయి. అందులో కొంతమంది రిటైర్డ్ సింగరేణి కార్మికులు ఉన్నారు. ఏ ప్రాతిపదికన లిస్టు రూపొందించారు.
‘మేం గుంట చొప్పున భూమి అమ్ముతాం. రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తాం. లే-అవుట్ అవసరం లేదు. ఫామ్ల్యాండ్స్ మీద పెట్టుబడి పెట్టండి. మీ భూమిలో ఎర్రచందనం, శ్రీగంధం చెట్లు పెట్టిస్తాం.
పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున విద్యార్థులను సన్నద్ధం చేయాలని, వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం తాండూ