భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దని కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. సోమవారం గుడిపేట శివారులోని ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు, డీసీపీ ఎగ్గడి భాస్కర్, ఏసీ పీ ప్రకాశ్�
ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్ది నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. బుధవారం సర్వాయిపేట ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను పలు ప్రశ్నలను
పట్టణంలో బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడితే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం బెల్లంపల్లిలో ఆయన పర్యటించారు.
మండలంలోని వేంపల్లి గ్రామ శివారులో ఐటీ పార్కు నిర్మించేందుకు కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం స్థలాన్ని పరిశీలించారు. గ్రామ శివారులోని సర్వే నంబర్ 159లోని భూమిని పరిశీలించారు. డిప్యూటీ తహశీల్దార్ హరిత�
స్వచ్ఛదనం-పచ్చద నం కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులను ముమ్మరంగా నిర్వహించి, సీజనల్ వ్యా ధుల నివారణకు కృషి చేయాలని అధికారులను కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.
ప్రజల భాగస్వామ్యముంటేనే ఏ కార్యక్రమమైనా విజయవంతంగా పూర్తి చేయగలుగుతామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం వెంకట్రావుపేట గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమానికి ముఖ్�
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సత్వర మే ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కుమార్దీపక్ అధికారులను ఆదేశించారు. గురవారం మండలంలోని కుష్నపల్లి పాఠశాలను సందర్శించి తరగతి గదులను పరిశీలించారు. వర్షాలకు వ
భారీ వర్షాల కారణంగా ధ్వంసమైన రోడ్లకు మరమ్మతులు చేసి ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. కోటపల్లి మండలంలోని నక్కలపల్లి�
ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారానికి కృషి చేస్తామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్తో కలిసి అర్జీలను స్వీకరించార
మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా బుధవారం మంచిర్యాల పట్టణంలోని ఐబీ చౌరస్తా �
మహిళా శక్తి ద్వారా ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాహుల్, డీఆర్డీవో కిషన్తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహి�