మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పెద్దపెల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
భూ కొలతల రికార్డులపై రైతులకు, యాజమాన్యులకు భరోసా కల్పించేలా భూ సర్వే పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష లైసెన్స్ సర్వేయర్లకు సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యానభ్యసిస్తున్న విద్యార్థులందరికీ చదవటం, రాయటం రావాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష విద్యాశాఖ అధికారులకు సూచించారు.
యాదవ చారిటబుల్ ట్రస్టు సేవలు అభినందనీయమని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. యాదవ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ప్రధాన ఆస్పత్రిలో గత మూడు నెలలు వాలంటీర్లగా పని చ
ఆయిల్ పామ్ సాగుతో ఆధిక ఆదాయం పొందవచ్చునని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. మొదటి 3ఏళ్లు అంతర్ పంటల సాగుతో ఆదాయం పొందవచ్చని, నాల్గవ సంవత్సరం నుంచి 30 ఏళ్ల దాకా ఎకరానికి రూ.లక్ష దాకా ఆదాయం వ
పెద్దపల్లి జిల్లాలో రాబోవు మూడు రోజుల పాటు పత్తి కొనుగోలు బంద్ చేసున్నామని, జిల్లాలోని మార్కెట్ యార్డులు, సీసీఐ కేంద్రాలకు పత్తి తీసుకొని రావద్దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రైతాంగానికి విజ్ఞప్త�
జనాభా లెకల్లో తమ జనాభాను తక్కువగా నమోదు చేయడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కోల్పోవాల్సి వస్తున్నదని, ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలోని