ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్న వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యాధికారులకు సూచించారు. కలెక్టరేట్లో బుధవారం వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో కలెక్టర
ఉపాధ్యాయులు ఏఐ టూల్స్పై అవగాహన పెంచుకొని, ప్రాథమిక పాఠశాలలో ప్రతి రోజు పిల్లలకు ఏఐ ల్యాబ్లో కనీసం 20 నిమిషాలు హాజరయ్యే విధంగా షెడ్యూల్ రూపొందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
జిల్లాలో 2500 ఎకరాలలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటడం లక్ష్యమని, కానీ ఇప్పటివరకు 10శాతం కూడా పూర్తి చేయలేదని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. ఆయిల్ ఫామ్ సాగుపై కలెక్టరేట్లో శనివారం సంబంధిత అధికారులతో కలెక్టర్�
Collector Koya Sriharsha | పల్లె దవాఖానా ద్వారా గ్రామంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రాదమిక వైద్యానికి అవసరమైన అన్ని రకాల మందులు సిద్ధంగా పెట్టుకోవాలని కలెక్టర్ సూచించారు. పారుపల్లి గ్రామంలోని ఎంపీపీఎస
Collector Koya Sriharsha | అంగన్వాడీ కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష. టాయిలెట్ లేని అంగన్ వాడీ కేంద్రాల జాబితా సిద్దం చేసి వెంటనే
కధంబాపూర్ గ్రామానికి ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ఇరవై రోజులుగా మంచినీటి సమస్యతో సతమతమవుతున్న కధంబాపూర్ ప్రజల గోసను నమస్తే తెలంగాణ ‘మంచినీళ్లు మహాప్రభో!’ అని ప్రత్యేక కథనాన్ని ప్రచురించగా.. పెద్దపల్
ద్యార్థుల విద్య సామర్థ్యాల పెంపునకు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, ఎంఈఓ లు కృషిచేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. పెద్దపల్లి లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం జరిగిన కాంప్లెక్స్ హెడ్ మా�
జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వానాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ
రైస్ మిల్లుల వద్ద ధాన్యాన్ని సకాలంలో దించుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల గ్రామంలో ఉన్న మిథిలా రైస్ మిల్లును ఆయన శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశ
Minister Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రేపు (మే 20న) ఎలిగేడు మండలంలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంత్రి పర్యటనకు జిల్లాలో తగిన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ పేర్
Collector Koya Sriharsha | ధర్మారం, ఏప్రిల్ 30:కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తేమ శాతం రాగానే కొనుగోలు చేసి వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు సూచించారు.
Mamatha Hospital | డీఎంహెచ్వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారిని బెదిరించి, భయబ్రాంతులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ ఇవాళ మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్ర�