కొత్త కలెక్టర్లు వచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాల కలెక్టర్లు ట్రాన్స్ఫర్ కాగా, వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన క�
సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అందజేయని ఓ రైస్మిల్ యజమానిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ధన్వాడ మండలం కొండాపూర్లోని సాయికృష్ణ రైస్మిల్ను ఇటీవలే కలెక్టర్
Narayanapet | సీఎంఆర్ బియ్యం ప్రభుత్వానికి అందజేయని ఓ రైస్మిల్ యజమానిపై నాన్ బెయిలబుల్ కేసు(Non-bailable case) నమోదు చేసినట్లు నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష (Collector Koya Sriharsha) తెలిపారు.
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు వైద్యులను టెర్మినేట్ చేసినట్లు నారాయణ పేట కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ప్రకటనలో తెలిపా రు. మక్తల్ నియోజకవర్గం మాగనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్�
ఒకటి కాదు.. రెండు కా దు.. ఏకంగా రెండున్నరేండ్ల నుంచి అధికారుల కళ్లుగ ప్పి ఆసరా పింఛన్ డబ్బులు కాజేసిన పోస్టల్ శాఖ బీ పీఎం అవినీతిని ఎట్టకేలకు అధికారులు బట్ట బయలు చేశారు.
మన ఊరు-మన బడి పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. మండలంలోని హిందూపూర్, గుడెబల్లూర్తోపాటు పలు పాఠశాలల్లో చేపడుతున్న పనులను, మధ్యా హ్న భోజనాన్ని బుధవారం కలెక్టర్ ప�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టి న పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన పనులను త్వ రగా పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
ఉపాధ్యాయులు సమయపాలన పాటించి సమయానికి తమ పాఠశాలలకు చేరుకోవాలని క లెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని ఎంపిక చేసిన పాఠశాలలను శనివారం కలెక్టర్ పరిశీలించారు.