జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఈ నెల 24లోగా పూర్తి చేయాలని కామారెడ్డి,నిజామాబాద్ జిల్లాల ప్రత్యేకాధికారి డాక్టర్ శరత్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ జితేశ్ వీ పాటిల్,అదనప�
వచ్చే ఐదు రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు 95శాతం పూర్తిచేస్తామని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. రామారెడ్డి మండలంలోని పోసానిపేట్, గిద్ద గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ చంద్రమోహ�
అకాల వర్షాల కారణంగా ధాన్యాన్ని త్వరగా మిల్లులకు తరలించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులను ఆదేశించారు. దోమకొండ, బీబీపేట మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్
మహిళా వైద్య సిబ్బందిని లైంగికంగా వేధించిన వ్యవహారంలో కామారెడ్డి డీఎంహెచ్వో లక్ష్మణ్సింగ్పై దేవునిపల్లి పోలీసుస్టేషన్లో బుధవారం ఐదు కేసులు నమోదయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన�
జహీరాబాద్ లోక్సభ స్థానానికి సోమవారం నిర్వహించనున్న పోలింగ్కు సర్వం సిద్ధం చేశామని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ తెలిపారు. జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో �
ఈనెల 13న నిర్వహించే లోక్సభ పోలింగ్కు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 6,80,921 ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 3,28,879 మంది, స్త్రీలు 3,52,012 మంది, 30 మం�
ప్రచారంలో భాగంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలకు మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశ�
నిజామాబాద్ లోక్సభ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఎన్నికల సాధారణ పరిశీలకురాలు ఎలీస్ వజ్ ఆర్ సమక్షంలో రెండో విడుత ర్యాండమైజేషన్ ప్రక్రియను శుక్రవారం పూర్తి చేశారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర�
వచ్చే జూన్ 10లోపు ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మరమ్మతులు చేపట్టి మౌలిక సదుపాయలు కల్పించాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులకు సూచించారు.
మహనీయుల త్యాగాల ఫలితంగా స్వేచ్చా వాయువులు పీల్చగలుగుతున్నామని, వారి త్యాగాలు వృథా కాకుండా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించి ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఈ నెల 25 నుంచి మే 2 వరకు నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం�
సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఫూలే చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సామాజిక సమానత్వం కోసం ఎంతో కృషి చేశారని వేశారని �
ప్రశాంత వాతావరణంలో పార్లమెంట్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కామారెడ్డి కలెక్టర్, ఎన్నికల అధికారి జితేశ్ వీ పాటిల్ అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. సదాశివనగర్ మండలం తిమ్మోజివాడి, బాన్సువాడ మండలం కొయ్యగుట్ట పరిధిలోని కెవులానాయక్ తండా, బిచ్కుంద మండలం వాజిద్నగర్, ఫత్లాప