ఓటుహక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో బుధవారం ఉదయం ‘ఐ ఓట్ ఫర్ ష్యూర్' అనే నినాదంతో నిర్వహించిన 5�
కేసుల సత్వర పరిష్కారమే అందరి ధ్యేయం కావాలని హైకోర్టు జడ్జి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ లక్ష్మీనారాయణ అన్నారు. జిల్లా న్యాయస్థాన భవనంలో నూతన 2వ అదనపు ప్రథమ శ్రేణి న్యాయస్థానాన్ని (కోర్టును)వర్చువ�
ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు రాజకీయ పార్టీలు కృషి చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ కోరారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో ఆన్లైన్ మోసాలు ఎక్కువవుతున్నాయని, అవసరం మేరకే వినియోగించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా పౌర సరఫరాల �
జిల్లా వ్యాప్తం గా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ముగిశాయి. బుధవారం మొదటి సంవత్సర కెమిస్ట్రి, కామర్స్ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 37 సెంటర్లలో పరీక్షలు నిర్వహించా రు.
మండలకేంద్రంలోని పురాతన బురుజులను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ బుధవారం పరిశీలించారు. వానకాలంలో బురుజులు కూలితే చుట్టుపక్కల వారికి ప్రమాదం ఉన్నదని గతంలో కొందరు ఫిర్యాదు చేశారు.
ఎల్లారెడ్డి పట్టణం కోదండరామాలయంలోని మెట్లబావి, నీలకంఠేశ్వరాలయంలోని నందీశ్వర విగ్రహాలను పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి బృందం శుక్రవారం సందర్శించింది. ఈ సందర్భం
ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను ఆమోదించాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ డిమాండ్ చేశారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం బీఆర్ఎస్ నాయకులతో కలిసి కలెక్టర్ జితేశ్ వీ పాటిల�
దవాఖానతోపాటు పరిసరాలను శానిటేషన్ సిబ్బంది పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలోని వివిధ వ�
పురాతన బావుల పునరుద్ధరణతో భూగర్భ జలాలు పెరుగుతాయని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని కోదండరామాలయం, గోపాలస్వామి ఆలయాల్లో ఉన్న పురాతన బావుల పరిశుభ్రత పనులను ఆదివార�
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, సెంటర్లకు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చేలా రైతులకు ఇప్పటి నుంచే అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు.
ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. రాజంపేట మండలకేంద్రంలోని మెట్ల బావిని శుక్రవారం పరిశీలించారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం
ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 37 పరీక్షా కేంద్రాల్లో జనరల్ విద్యార్థులు 7190 మంది హాజరు
కాగా, 185 మంది గైర్హా
ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు బుధవారం ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. ఉదయం 8.15 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి వి