వరదలు ఏజెన్సీకి కొత్త కాదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గుర్తు చేశారు. కానీ.. పక్కా కార్యాచరణతో వరదలను ఎదుర్కోవడం సులువేనని అన్నారు. ఇందుకోసం ప్రభుత్వ యంత్రాంగమంతా కలిసి పటిష్ట ప్రణాళికతో ముంద
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు కదలాలని, మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత, విద్యార్థులు యాంటీ డ్రగ్స్ కమిటీలో సభ్యులుగా చేరి డ్రగ్స్ సోల్జర్స్గా మారాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాట
సారూ మా సమస్యలను మీరన్నా తీర్చాలంటూ ప్రజావాణిలో ప్రజలు కలెక్టర్ జితేశ్ వి పాటిల్కు మొరపెట్టుకున్నారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి జనం పోటెత్తారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ ప్రతిఒక్కరి స�
మండలంలోని చిరుమళ్ల వంతెన మరమ్మతుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ జితేష్ వీ పాటిల్ తెలిపారు. గతేడాది వానకాలంలో చిరుమళ్ల వంతెన వరద తాకిడికి కొట్టుకుపోయింది. దీంతో కరకగూడెం- చిరుమళ్ల మధ్య రాకపోకలు లే�
విద్యార్థులు చిన్నతనం నుంచి కష్టపడి చదివితే భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. గురువారం మద్దుకూరు జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన ఆయన అమ్మ ఆదర్శ ప
విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, ప్రస్తుత వర్షాకాలం సీజన్లో వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భద్రాద్రి కలెక్టర్, ఇన్చార్జ్ పీవో జితేశ్ వి పాటిల్ అన్నారు. బుధవార�
ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు కొత్తగా నియమితులైన కలెక్టర్లు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం శనివారం బదిలీ చేసిన విషయం విదితమే.
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ మానవత్వాన్ని చాటుకున్నారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే విశాల మానవత్వానికి రూపమిచ్చారు. ఆదివారం ఉదయం 10:15 గంటల సమయంలో కొత్తగూడ�
మృగశిర కార్తె ప్రారంభమై సగంరోజులు దాటినా, నైరుతి రుతుపవనాలు ప్రవేశించి పక్షంరోజులు కావస్తున్నా.. ఆశించిన మేర వర్షపాతం నమోదుకాలేదు. గత వారంరోజుల నుంచి వరుణుడు నిత్యం ఊరిస్తూ ఉసురుమనిపిస్తున్నాడు. ఎన్నో �
కామారెడ్డి జిల్లా కలెక్టర్గా ఆశిష్ సంగ్వాన్ను నియమిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న జితేశ్ వీ పాటిల్ను భద్రాద్రి కొత
మత సామరస్యానికి ప్రతీక కామారెడ్డి అని, ఇక్కడి ప్రజలు కుల,మతాలకతీతంగా సుహృద్భావ వాతావరణంలో పండుగలు జరుపుకొనే సంప్రదాయం ఎంతో సంతోషంగా ఉన్నదని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు.
గ్రూప్-1వ ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేశ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 9న పరీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో చీఫ్ సూపరిటెండెంట్లు, బయోమెట్రిక్ శిక్షణ అధికారులతో
తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిం�
బడీడు పిల్లలను పాఠశాలలో చేర్పించేందుకు జూన్ 3 నుంచి 11 వరకు బడిబాట కార్యక్రమం నిర్వహించనున్నామని, అందులో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు.
ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో పలు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం శుక్రవారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసిందని కామారెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ కో-ఆర్డినేట