అర్హులందరికీ రుణ మాఫీ అవుతుందని, మాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తున్నామని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనలో భాగంగా జూలూరుపాడు మండలం చింతల్తండా గ
అడవిలోని చెట్లూపుట్టలు, కాయకష్టాన్ని నమ్ముకుని వందేళ్లు జీవించిన ఘనత ఆదివాసీలదేనని, వారి ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలు ప్రత్యేకమని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. భద్రాచలం ఐటీడ
మొఘల్ రాజుల కాలంలో దౌర్జాన్యాలు, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పోరాటస్ఫూర్తితో ప్రతిఒక్కరూ ముందుకుసాగాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో బ
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హత కలిగిన ప్రతి రైతు రుణమాఫీ చేస్తామని, మూడు విడతల్లో 57,983 మంది రైతులకు రూ.415.34 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్లు భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.
గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు సంబంధించిన కళాకృతు లు, వాటి చరిత్ర పర్యాటకులకు తెలిసే విధంగా మ్యూజియంలో అమర్చాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. భద్రాచలం ఐటీడీఏలోని ట్రైబల్ మ్యూజియంన�
అడవుల్లో పచ్చదనం పెంపొందించేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఎంతో కృషి చేస్తున్నారని, అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు పెంచడానికి పూనుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ�
ప్రతి రైతు తమ వ్యవసాయ భూముల్లో నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని, అప్పుడే భూగర్భ జలాలు మరింతగా వృద్ధి చెందుతాయని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో రవీందర్రావు ఆధ�
వరదకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు ముంపు ప్రాంత ప్రజలకు తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేయాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గోదావరి వరదల కంట్రో�
భద్రాద్రికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వారంరోజుల నుంచి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద చేరింది. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో గోదావరి తీరప్ర�
‘రైతులు నాకు ఫోన్ చేసే దాకా మీరేం చేశారు? అధికారుల సమన్వయంతో పనిచేసి గేట్లను ముందుగానే తెరిచి ఉంటే ప్రమాదం జరిగేది కాదు కదా? వెలుతురు తగ్గి హెలికాప్టర్లు తిరిగే వాతావరణం లేకుంటే ప్రాణనష్టం జరిగేదే కదా?�
జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో రూ.లక్షలోపు రుణమాఫీ లబ్ధిదారులు 28,018 మందిగా గుర్తించినట్లు కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలో రైతు రుణమాఫీ పథకం అమలుపై అన్ని బ్యాంకుల అధికారులతో కలెక్టర్ ఐడీ
జిల్లాలోని అన్ని మండలాల్లో సోమవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. ఆళ్లపల్లి, మణుగూరు, జూలూరుపాడు, పాల్వంచలో భారీ వర్షం కురవగా.. ఇతర మండలాల్లో మోస్తరుగా పడింది. దీంతో ముర్రేడు, మసివాగు, కిన్నెరసాని ప్రాజె�
సీతారామ ప్రాజెక్టు కాలువల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీ పడవద్దని సూచించారు.
తెలంగాణ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్, కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో స్థానిక కొత్తగూడెం క్లబ్లో సోమవారం నిర్వహించిన మెగా జాబ్మేళాకు విశేష స్పందన ల�