హైదరాబాద్ పబ్లిక్ స్కూల్(బేగంపేట్)లో 2023-24 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప
కామారెడ్డి పట్టణం రోజురోజుకూ విస్తరిస్తున్నందున ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆదాయ వనరులు సమకూర్చుకోవడంపై పాలకవర్గ సభ్యులు దృష్టి సారించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు.
కులాంతర వివాహం చేసుకున్న మూడు జంటలకు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు రూ. 2.5 లక్షల బాండ్లను మండలకేంద్రంలోని ఏఎంసీ ఆవరణలో సోమవారం పంపిణీ చేశ
కామారెడ్డి ప్రభుత్వ జిల్లా దవాఖానలో ఓ రోగిని ఎలుక కరిచి గాయపర్చిన ఘటన కలకలం సృష్టించింది. దీనిపై ప్రభుత్వం స్పందించి విచారణకు ఆదేశించింది. నిర్లక్ష్యం వహించిన ముగ్గురు వైద్య సిబ్బందిని సస్పెండ్ చేయగా
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2024 జనవరి ఒకటో తేదీ నాటికి అర్హత కలిగిన ఓటరు తుది జాబితాను నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్గాంధీ హన్మంతు, జితేశ్ వీ పాటిల్ గురువారం వేర్వేరుగా విడుదల చేశారు.
అన్నంపెట్టే రైతన్నలను మోసం చేయొద్దని, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు విక్రయించే డీలర్లు వ్యవసాయ రంగంపై అవగాహన కలిగి ఉండాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. రైతులకు నాణ్యమైన, మేలు రకం �
జిల్లాలో ఫిబ్రవరి ఒకటి నుంచి 15వ వరకు మూడు దఫాల్లో జరిగే ఇంటర్మీడియేట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని ప్
జిల్లా అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్�
ఉమ్మడి జిల్లాలో గురువారం 14వ జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహించారు. నిజామాబాద్లో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, సీపీ కల్మేశ్వర్, కామారెడ్డిలో కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పాల�
ప్రమాదాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి ఫిబ్రవరి 15వరకు నిర్వహిస్తున్న రో
హరితహారం కింద నిర్దేశించిన లక్ష్యాలను వందశాతం సాధించేందుకు అధికారులు ప్రణాళికాబద్ధంగా చిత్తశుద్ధితో కృషి చేయాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో శ�
జిల్లాలోని రైస్మిల్లుల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని నెలాఖరులోగా మిల్లింగ్ చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. పిట్లం మండలం మద్దెల్చెరువు గ్రామంలోని బిలాల్ రైస్మిల్ను బుధవా�
ప్రజాపాలన దరఖాస్తులను తప్పులు లేకుండా ఎంట్రీ చేయాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. రాజంపేట మండల కేంద్రంలోని ఎంపీడీవో, తహసీల్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న డాటాఎంట్రీ ప్రక్రియను మంగళవారం కల�
67వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్- 2024 అండర్ 17 కబడ్డీ పోటీలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా కామారెడ్డి ఎమ్మ�