మండల పరిధి బొప్పారం గ్రామ శివారు మూసీ ప్రాజెక్టు వద్ద గల మహాత్మా జ్యోతిభా పూలే బీసీ గురుకుల పాఠశాలను బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు.మంగళవారం సాయంత్రం పాఠశాల విద్యార్థి బద్దం గణేశ్ పాముకా�
ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్లు క్రియాశీలక పాత్ర పోషించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. పరీక్ష నిర్వహణపై గురువారం ఉదయాదిత్య
సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఇండ్ల జాబితాను పూర్తి చేయడం జరిగిందని, శనివారం నుం చి కుటుంబ వివరాల సేకరణను ప్రారంభించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేపై శనివారం కలెక్టరేట్లో మీడియా
తేమ శాతం ఎకువగా ఉన్న ధాన్యం తూకం వేయడం, నిర్ణీత తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని అలాగే ఉంచడం, అస్తవ్యస్తంగా రికార్డుల నిర్వహణ, ప్యాడీ క్లీనర్లను వినియోగించకపోవడం, ధాన్యం రవాణాలో జాప్యం చేయడంపై కలెక్టర్ ఇలా త్�
జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఉదయాదిత్య భవన్లో మంగళవారం ఆయా అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గ�
నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతన కలెక్టర్గా టూరిజం శాఖ డైరెక్టర్గా పని చేస్తున్న 2017 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఇలా త్రిపాఠీని నియమ�
జిల్లాలో పనిచేసే అధికారులు బాధ్యతగా పనిచేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. గత కొద్ది రోజులుగా అధికారులు అవలంబిస్తున్న విధానాలపై ఆమె ఆగ్ర హ
ములుగు కలెక్టర్ క్యాంప్ క్లర్క్ (సీసీ) క్రాంతి తీరు ములుగు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఉద్యోగ నియామకాల్లో అతడు చేస్తున్న పైరవీల తీరు చర్చకు తెరలేపింది. పంచాయతీ కార్యదర్శి నుంచి సీసీగా వచ్చిన సద�
మేడారం మహా జాతర (Medaram) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ప్రతి రెండేండ్లకోసారి జరిగే ఈ గిరిజన పండుగకు సుమారు రెండు కోట్ల మంది తరలి రానున్నారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.
మహా జాతరకు వచ్చే వీఐపీలు తమ వాహనాలను ములుగులో పార్కింగ్ చేసి ఆర్టీసీ బస్సులో మేడారానికి చేరుకోవాలని రెవెన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షే