భూభారతి చట్టం అమలులో భాగంగా అపరిష్కృతంగా ఉన్న రైతుల భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం పెద్దవూర మండలంలోని వెల్మగూడెం గ్రామంల�
భూముల సర్వేలో సర్వేయర్ల పాత్ర చాలా కీలకమైందని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో లైసె న్స్ సర్వేయర్ల ధ్రువీకరణపత్రాల పరిశీలన, సామగ్రి పంపిణీ కార్యక్రమ�
జిల్లాలో వైద్యాధికారుల తీరుపై కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు డాక్టర్ల పని తీరు సరిగ్గా లేదని, మార్పు రాకపోతే సహించేది లేదని హెచ్చరించారు. గత డిసెంబర్ నెలలో నల్లగొండ ప్రభుత్వ ఆసుపత
ఈ నెల 25న నల్లగొండ జిల్లా కేంద్రంలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో నిర్వహించే గ్రామ పాలనాధికారుల స్క్రీనింగ్ పరీక్షకు అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెల�
ప్రత్యామ్నాయ పంటల సాగు, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. వరి, పత్తి వంటి సంప్రదాయ పంటలే కాకుండా కూరగాయలు, పండ్ల తోటలు, వాణిజ్య పంటల సాగు, అ�
రైతులకు నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందించడంలో డీలర్ల పాత్ర ముఖ్యమైనదని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లు రైతు వేదికలో వ్యవసాయ శాఖ
ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఏర్పాటు చేయనున్న భవిత కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె చండూరు మండల కేంద్రంలోని జ�
కలెక్టరేట్ సమీకృత భవన సముదాయంలో సుమారు రూ.40 కోట్లతో 82 వేల చదరపు అడుగులతో ఉద్యోగులకు కావాల్సిన అన్ని రకాల వసతులతో అదనపు బ్లాక్ నిర్మాణం చేస్తున్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బ�
ఈ నెల ఒకటి.. నార్కట్పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం. ఇక్కడ అవసరమైన లారీలు లేక ధాన్యం తరలింపు ఆలస్యం చేస్తున్నారని కలెక్టర్ ఇలా త్రిపాఠికి తనిఖీ సమయంలోలో రైతులు పిర్యా దు చేశారు
బాలికల విద్యను ప్రోత్సహించేందుకు, పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు పదో తరగతి వార్షిక పరీక్షల ముందు నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కేజీబీవీ విద్యార్థినులకు ఓ హామీ ఇచ్చారు. టెన్త్లో అత్యధిక మార్క
గతేడాది నవంబర్ 6 నుంచి 18వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వం వెంటనే రెమ్యూనరేషన్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీఎస్యూటీఎఫ్
నల్లగొండ జిల్లా కేంద్రంలో సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు కళాభారతి నిర్మాణం చేపట్టాలని పలువురు కవులు, కళాకారులు సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతి పత్రం అందజేశారు.
ఈ నెల 4న నిర్వహించనున్న నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్ ) అండర్ గ్రాడ్యుయేషన్ -2025 ప్రవేశ పరీక్షకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సర్వం సిద్ధం చేసినట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తె�
భూ సమస్యల పరిష్కారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం భూ భారతి చట్టం తెచ్చిందని సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డి అన్నారు. భూ భారతి చట్టంపై శనివారం అనుముల మం డలం కొత్తపల్లి గ్రామంలోని రైతు వేదికలో, పెద్దవూర �