నల్లగొండ జిల్లాలోని అన్ని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న భోజనం విషయంలో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకో�
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అందుకు చిన్న, చిన్న వ్యాపారాలను సాధనంగా ఎంచుకోవాలని సూచించారు. జిల్లా పర్రిశమల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సూక్ష్
క్షయ (టీబీ)ను జిల్లా నుంచి పూర్తిగా నిర్మూలించి టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు చేపట్టాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో మిర్యాలగూ డ రై�
పారదర్శక ఓటరు జాబితా తయారీలో బీఎల్ఓల పాత్ర కీలకమని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గరువారం వేములపల్లి మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్లో బీఎల్ఓలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంల
‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక జిల్లా పేజీలో బుధవారం వెలువడిన ‘సర్కార్ స్కూల్లో సౌకర్యాలు నిల్' కథనంపై స్పందిస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం మండలంలోని ముశంపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఆకస్మికంగ
ఆర్గానిక్ కూరగాయల మార్కెటింగ్ కోసం చిట్యాల శివారులో గల ప్రభుత్వ భూమిని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం పరిశీలించారు. చిట్యాలలోని రైల్వే బ్రిడ్జి దాటిన తర్వాత జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 47
నమస్తే తెలంగాణ దినపత్రిక నల్లగొండ జిల్లా పేజీలో బుధవారం ప్రచురితమైన ముషంపల్లి ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు నిల్.. అనే కథనానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించారు. పాఠశాలను ఆమె ఆకస్మికంగా తని�
విపత్తుల నిర్వహణకు నల్లగొండ జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ అధికారుల బృందం జాయింట్ అడ్వైజర్ నావెల్ ప్రకాశ్, అండ
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అర్హులకు అందటం లేదని, ఈ విషయాన్ని కలెక్టర్కు కాల్ చేసి చెబుదామంటే కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయటం లేదని, ఆఫీసుకు వస్తే కలవకుండా వెళ్లిపోయారని నాగార్జున సాగర్ మాజీ ఎమ్మె
విద్యార్థులు స్ధిరమైన లక్ష్యంతో ప్రణాళికాయుతంగా చదివి జీవితంలో స్థిరపడాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ, 21వ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యం�
నల్లగొండ పట్టణ కేంద్రంలోని ఆర్పీ రోడ్డులో గల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాల నోటీస్ బోర్డులో పొందుపర్చిన వివరాలను, కోర్స
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవా రం మండలంలోని కొర్రతండాలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారు కొర్ర మ
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారాలైన పద్మ పురస్కారాలకు అర్హులైన వారి నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
గుర్రంపోడ్ మండలంలోని జూనుతుల గ్రామంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం పరిశీలించారు. ప్రభుత్వ విధివిధానాలకు లోబడి ఇండ్ల నిర్మాణం జరగాలన్నారు. నిర్మాణాల ప�