వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ ఎన్నికలకు సంబంధించి సోమవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. వచ్చే నెల 29తో ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో
76వ గణతంత్ర దినోత్సవాలు ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని జాతీయ జెండా ఎగుర వేశారు. స్వీట్లు పంచారు. పలు పాఠశాలల విద్య
‘ది నంబర్ ఈజ్ ఔట్ ఆఫ్ నెట్వర్క్.. ది నంబర్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్.. ది పర్సన్ యూ ఆర్ కాలింగ్ ఈజ్ నాట్ ఆన్సరింగ్' ఇదీ జిల్లాలో పలు శాఖలకు చెందిన అధికారులకు కాల్ చేస్తే వచ్చే సమాధానం. అట్లని కార్యా�
బాలల శాస్త్రవేత్తలు అద్భుతమైన ఆవిష్కరణలతో భళా అనిపించారు. సృజనాత్మకతతో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటి అబ్బుర పరిచారు. జిల్లా సైన్స్ ఫెయిర్ - ఇన్స్పైర్ మానక్ అవార్డుల 2023-24 ప్రదర్శన నల్లగొండలోన�
యాసంగి సీజన్లో ఏ రైతు ఎన్ని ఎకరాల్లో పంట వేశాడు. ఎన్ని ఎకరాలు ఖాళీగా ఉంచాడు. సర్వే నెంబర్ వంటి వివరాల సేకరణ కోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం నుంచి పంటల నమోదు చేపట్టనున్నారు.
నల్లగొండ-ఖమ్మం-వరంగల్ శాసనమండలి ఉపాధ్యాయ నియోజవర్గానికి సంబంధించిన తుది ఓటర్ల జాబితా విడుదలైంది. మొత్తం 24,905 మంది ఓటర్లతో కూడిన జాబితాను కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు.
కనగల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం సందర్శించారు. వంటగది, పాఠశాల పరిసరాలు, వంట పాత్రలు శుభ్రం చేసే ప్రదేశాన్ని పరిశీలించారు. కిచెన్, పాఠశాల అవరణలో పరిశుభ్రత �
మండల పరిధి బొప్పారం గ్రామ శివారు మూసీ ప్రాజెక్టు వద్ద గల మహాత్మా జ్యోతిభా పూలే బీసీ గురుకుల పాఠశాలను బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు.మంగళవారం సాయంత్రం పాఠశాల విద్యార్థి బద్దం గణేశ్ పాముకా�
ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-3 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని చీఫ్ సూపరింటెండెంట్లు క్రియాశీలక పాత్ర పోషించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. పరీక్ష నిర్వహణపై గురువారం ఉదయాదిత్య
సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా ఇండ్ల జాబితాను పూర్తి చేయడం జరిగిందని, శనివారం నుం చి కుటుంబ వివరాల సేకరణను ప్రారంభించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వేపై శనివారం కలెక్టరేట్లో మీడియా
తేమ శాతం ఎకువగా ఉన్న ధాన్యం తూకం వేయడం, నిర్ణీత తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని అలాగే ఉంచడం, అస్తవ్యస్తంగా రికార్డుల నిర్వహణ, ప్యాడీ క్లీనర్లను వినియోగించకపోవడం, ధాన్యం రవాణాలో జాప్యం చేయడంపై కలెక్టర్ ఇలా త్�
జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఉదయాదిత్య భవన్లో మంగళవారం ఆయా అంశాలపై నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గ�