రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు వచ్చే భక్తులకు రోజు రోజుకూ సౌకర్యాలు మెరుగు పడుతున్నాయి. ప్రస్తుత సాంకేతిక యుగంలో ప్రతి విషయాన్ని ఆన్లైన్లో సెల్ఫోన్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది.
మండలంలోని కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీని బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి సీనియర్ మేనేజర్ ప్రసాద్నాయర్తో కలిసి పరిశీలించారు. పరిశ్రమ లోపల స్థలంతో పాటు, కార్మికులు నివాసముండే కాలనీ, గోదావరి తీరంలోని ఇన
మేడారంలో అభివృద్ధి పనులను ఎందుకింత కాలయాపన చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ శరత్ అధికారులపై మండిపడ్డారు. పనుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన నెలాఖరు వరకు పూర్తి చేస్తారా అని అధికారులను ప�
కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చేయూత అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. సోమవారం హైదరాబాద్లో మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. 2014 ఏప్రిల్లో ఉత్పత్తి నిలిచిపోయ
మేడారం మహా జాతర సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
మేడారం అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమ్మక్క-సారలమ్మల మహాజాతర ఏర్పాట్లపై పీఆర్,
మేడారం మహా జాతరలో భాగంగా చేపట్టే అభివృద్ధి పనులను సంక్రాంతి పండుగ లోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మేడారంలోని ఐటీడీఏ క్యాంపు కార్యాలయంలో మంగళవారం అడిషనల్ కలెక్టర్ వే