ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. సోమవారం కనగల్ మండలం పగిడిమర్రిలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్�
వానాకాలం ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు సహకరించాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. కనగల్ మండలం పర్వతగిరి వద్ద గల శ్రీ వెంకట సాయి రైస్ ఇండస్ట్రీస్ ను బుధవారం ఆమె పరిశీలించారు.
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ఆరుబయట ఆరబోసుకుని తాలు, గడ్డి లేకుండా శుభ్రం చేసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం శాలిగౌరారం మండలంలోని అడ్లూ
రైతులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి సహకరించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఆమె కనగల్ మండలం, దోరేపల్లిలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన �
ప్రతి ఒక్కరూ మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ నెల 4 నుండి 12వ తేదీ వరకు మానసిక ఆరోగ్యం- శ్రేయస్సుపై లయన్స్ క్లబ్ ఆఫ్ నల్లగొండ నిర్వహిస్�
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను సవ్యంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగ�
ఎలాంటి తప్పులు దొర్లకుండా జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని దేవరకొండ రోడ్ లో ఉన్న ప్�
నూతనంగా ఏర్పాటైన గట్టుప్పల్ మండల కేంద్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన స్థలాలను వెంటనే గుర్తించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్య సిబ్బందికి సూచించారు. శనివారం కనగల్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశ�
ప్రభుత్వ పాఠశాలలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమర్సీ (ఎఫ్ఎల్ఎన్) అమలులో ఆయా మండలాల ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులదే కీలక ప్రాత అని, కావునా పట్టిషంగా అమలు చేసి విద్యార్థులందరు కనీస అభ్యసన సామ
జిల్లాకు వచ్చిన 510 మెట్రిక్ టన్నుల యూరియాను అవసరం ఉన్న రైతులకే పంపిణీ చేయాలని, యూరియా పంపిణీలో ప్రభుత్వానికి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయాధికారులను ఆదేశించారు.
నల్లగొండ జిల్లాలో సాగునీటి సమస్యలు పరిష్కరించాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమలవారం గ్రీవెన్స్ డే సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఏఎంఆర్పీ కాల్వల ద్వారా ఎట్టి పరిస్థితుల్లో చెరువులు నింపడం జరగదని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఏఎంఆర్పీ కాల్వలకు సాగునీరందించే నాలుగు మోటర్లకు గాను ఒక మోటారు రిపేర్లో ఉండటం, మరో మోటార