ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వెంటనే పరిష్కరించాలని మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలను నుంచి కలెక్టర�
మేడ్చల్ నియోజకవర్గంలో ప్రజా పరిపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం శుక్రవారం కొనసాగింది. రెండో రోజూ దరఖాస్తులు వెల్లువెత్తాయి. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అధికారులకు దరఖాస్తులు సమర్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఆర్థిక ప్రగతి పెంచేందుకు చేపట్టిన బృహత్తర ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాలని రంగారెడ్డి కలెక్టర్ గౌతమ్ పోట్రు అధికారులను ఆదేశించా�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కీసర రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు.
మిచౌంగ్ తుపాన్ ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అన్నిశాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. మంగళవారం ఉదయం అన్నిశాఖల జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కీసరలోని భోగారం హోళిమేరి కళాశాలలో ఈ నెల 3వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం రాచకొండ సీపీ డీఎస్.చౌ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు సంబంధించి కీసరలోని భోగారం హోళిమేరి కళాశాలలో ఈ నెల 3వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలను కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలోని ఐదు న�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ వెల్లడించారు.
నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో క్షేత్ర స్థాయిలో పోలీస్ సిబ్బంది తీసుకోవాల్సిన బందోబస్తు జాగ్రత్తలపై శుక్రవారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ సిబ్బందికి ఆన్లైన్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించ�
ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో రూ. 17.64 కోట్ల నగదు, రూ. 24.66 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ వ
ఎన్నికలకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని, నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించరాదని మేడ్చల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అధికారులకు సూచించారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు చేపడుతున్న ప్రత్యేక తనిఖీల్లో భాగంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో రూ. 45 కోట్లకు పైగా విలువజేసే ఆభరణాలు, నగదు పట్టుబడింది.