దేశంలోనే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని స
ఎన్నికల నిబంధనలను పకడ్బందీంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ నోడల్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన క్రమంలో శనివారం వివిధ విభాగాల నోడల్ అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలను పారదర్శకంగా స్వేచ్ఛాయుత వాతావారణంలో నిర్వహించేందుకు అధికారులు బాధ్యతతో పనిచేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో గురు
ధరణిలో పెండింగ్ సమస్యల పరిష్కారానికి నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ పేరుకే అన్నట్లు ఉన్నది. ఈ డ్రైవ్లో ఇప్పటివరకు కేవలం ఆరు వేల దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు.
ఈ నెల 9న మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో సీఎం రేవంత్ రెడ్డి స్వయం సహాయక సంఘాల మహిళలతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులకు ఆదేశించ
పర్యావరణ పరిరక్షణకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతమై సత్ఫాలితాలు ఇచ్చింది. దానికి కొనసాగింపుగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ వచ్చే జూన్లో హరితహారం కార్యక్రమాన్ని ని�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్టియర్ విద్యార్థులు తెలుగు/ సంస్కృతం/హిందీ పరీక్ష రాశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. నిమిషం నిబ
ప్రభుత్వ, సీలింగ్ భూముల గూగుల్ మ్యాపింగ్ను రెవెన్యూ యంత్రాంగం సిద్ధం చేసే పనిలో నిమగ్నమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న సర్కారు స్థలాలను గుర్తించి గూగుల్ మ్యాప్లో నమోదు చే
శాఖాపరమైన లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందిస్తూ మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. గ్రామాల అభివృద్ధిపై జిల్లాలోని ఎ�
పీఎం విశ్వకర్మ స్కీమ్తో అంతరించి పోతున్న చేతి వృత్తుల వారికి చేయూత లభిస్తుందని, దీంతో చేతి వృత్తి దారులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న ఈవీఎం, వీవీ ప్యాట్ల ఫస్ట్ లెవల్ చెకింగ్ పక్రియను శుక్రవారం రాష్ట్ర అదనపు ఎలక్ట్రోరల్ ఆధికారి లోకేశ్కుమార్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధిక�
హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం గణతంత్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి జాతీయ పతాకాన్ని ఆవిష్కంచారు.