మేడ్చల్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): సర్పంచ్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 61 గ్రామ పంచాయతీలకు జిల్లా కలెక్టర్ గౌతమ్ 61 ప్రత్యేక అధికారులను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.