ఉమ్మడి పది జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను (స్పెషలాఫీసర్లను) నియమించింది. ఉమ్మడి జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుని ఐఏఎస్ అధికారులను స్పెషలాఫీసర్లుగా నియమించింది.
గ్రామాల్లో పారిశుధ్య సమస్య మళ్లీ మొదటికొచ్చింది. రెండు పర్యాయాల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో పారిశుధ్య ఇబ్బందులు ఎక్కడకూడా కనిపించలేదు. పల్లె ప్రగతి కార్యక్రమం (Palle Pragathi) కింద గ్రామాల్లో ఎప్పటికప్పుడు సా�
కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రత్యేకాధికారుల పరిపాలనలో అన్ని తామై పనులు నిర్వహిస్తున్న గ్రామ కార్యదర్శులకు (Panchayat Secretary) కష్టాలు తప్పడం లేదు. మిరుదొడ్డి మండల వ్యాప్తంగా 10 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
గతేడాదిగా గ్రామాల్లో అధికారుల పాలన కొనసాగుతున్నది. కానీ మండలంలోని పలు గ్రామాల్లో మురుగు కాలువ శుభ్రం చేసే వారు కరువు అయ్యారు. చిలిపిచేడ్ మండలంలోని గౌతాపూర్, చండూర్, చిట్కుల్, గంగారం, ఫైజాబాద్, అజ్జమ�
Sanitation | కాంగ్రెస్ పాలనలో సర్పంచులు లేరు.. నియమించిన ప్రత్యేకాధికారులు రారు.. ఫలితంగా పంచాయతీల పాలన అస్తవ్యస్తంగా మారిపోయింది. సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత పంచాయతీల పాలనావ్యవహారాలను చూసేందుకు ప్రభుత్�
Hyderabad | కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 22: పాలక మండలి పూర్తయింది. ఆ తర్వాత ప్రత్యేక అధికారుల పాలన మొదలైంది. ప్రజలు తమ సమస్యలను ఇక నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటామనే భావనలో ఉన్నారు. కానీ ఆరంభంలో
సహకార సంఘాల ఎన్నికలపై అటు అధికారులు, ఇటు అధికార పార్టీ నేతల్లోనూ సందిగ్ధత నెలకొంది. ఈ నెల 13తో పాలకవర్గాల గడువు ముగియనున్నప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎన్నికల నిర్వహణపై ఎటువంటి స్పష్టత లేదు. దీంతో ర
మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ఆదివారం ముగియడంతో అర్ధరాత్రి నుంచి ప్రత్యేకాధికారుల పాలన షురూ అయ్యింది. ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. నిజా�
మున్సిపల్ పాలకవర్గాల పదవీకాలం ముగియనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని మున్సిపాలి�
Canara Bank Recruitment | బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కెనరా బ్యాంక్ గుడ్న్యూస్ చెప్పింది. బ్యాంకు తాజాగా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీని ప్రారంభించింది. ఈ క్రమంలో నోటిఫికేసన్ జారీ చేసిం�
Special Officers | తెలంగాణలోని జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి పది జిల్లాలకు పది మంది ఐఏఎస్ అధికారులను నియమించింది.