ప్రత్యేక అధికారులు రానున్న మూడు నెలలపాటు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జిల్లా అధ�
ప్రతి గ్రామ పంచాయతీకి ఓ కార్యదర్శి, చెత్త సేకరణకు ఒక ట్రాక్టర్, ప్రతి ఊరిలో ఒక శ్మశానవాటిక, డంప్ యార్డు, పల్లె ప్రకృతి వనాలు.. ఇలా ఎన్నో అద్భుతాలతో కేసీఆర్ పాలనలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లె�
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి వచ్చి నెల రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులకు కాంగ్రెస్ సర్కార్ చెక్ పవర్ కట్టబెట్టడంలేదు. దీంతో గ్రామ పంచాయతీల్లో పాలనాపరమైన ఎన్నో కార్యక్రమా�
ప్రత్యేక అధికారుల పాలనలో రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని పంచాయతీరాజ్, గ్రామాణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధన
గ్రామ పంచాయతీలలో ప్రత్యేకాధికారులుగా నియమితులైన అధికారులు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యు లు పదవీకాలం గురువారంతో ముగియడంతో వారి స్థానంలో ప్రభుత్వం ప్రత్య�
సర్పంచ్ల పదవీకాలం 31 జనవరి 2024తో ముగియడంతో జిల్లా ఉన్నతాధికారులు గ్రామపంచాయతీలకు గ్రామాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించారు. శుక్రవారం ప్రత్యేక అధికారులు బాధ్యతలు స్వీకరించారు.
జిల్లాలోని 559 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన శుక్రవారం నుంచి ప్రారంభమైంది. అన్ని పంచాయతీలకు కలిపి మొత్తం 252 మంది గెజిటెడ్ అధికారులకు స్పెషల్ ఆఫీసర్లుగా బాధ్యతలు అప్పగించారు.
గ్రామ పంచాయతీలు శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. గురువారంతో సర్పంచ్ల పదవీకాలం ముగిసిన నేపథ్యం లో వెంటనే ప్రత్యేక అధికారులను నియమించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ ప్రభుత్