రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో శుక్రవారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన అమలులోకి రానున్నది. గురువారంతో సర్పంచుల పదవీకాలం ముగియనుండటంతో ప్రభుత్వం రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారు
గ్రామ పంచాయతీల్లో వచ్చే నెల 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలన మొదలు కానున్నది. ఫిబ్రవరి ఒకటితో సర్పంచుల పదవీ కాలం ముగుస్తుండగా, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ సాధ్యం కాని కారణంగా ప్రభుత్వం స్పెషలాఫ�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించలేదు. కేసీఆర్ ప్రభుత్వం సమయానుకూలంగా ఎన్నికలను నిర్వహించింది. 2018లో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లోకి తెచ్చి �
గ్రామ పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ల పాలనకు రంగం సిద్ధమైంది. దీనిపై ఈ నెల 30న అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ఫిబ్రవరి ఒకటితో ప్రస్తుతమున్న సర్పంచ్ల పదవీ కాలం ముగియనుంది.
జిల్లాలోని గ్రామపంచాయతీ పాలకవర్గాల గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీతో ముగియనున్నది. ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ వెలువడలేదు. దీంతో గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక పాలన దిశగా అడుగులు పడ�
గ్రామపంచాయతీలు, మండలాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి వెంటనే అందించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ ప్రియాంకతో కలిసి ఎంపీడీఓలు, ఎంపీఓలు, �
ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆరు గ్యారెంటీ పథకాల అమలు కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తు స్వీకరణ కోసం నేటి నుంచి ప్రజాపాలన ప్రారంభం కానున్నది. ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించారు.
ప్రజా పాలన పర్యవేక్షణ కోసం కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు శ్రీదేవసేనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్ జాయింట్ కలెక్టర్గా, పెద్దపల్లి కలెక్టర్గా పని చేస�
Heavy Rains | రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లితోపాటు నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కుండపోతగా వానలు పడ్డాయి. దీంతో ఆయా జిల్లాల్లో వరద (Floods) పోటెత్�
హైదరాబాద్ : పదవీకాలం పూర్తవుతున్నందున పలు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీతో వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పదవీ కాలం పూర్తిక�