గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం గురువారంతో ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమించారు. మంచాల మండలం 23గ్రామ పంచాయతీలకు శుక్రవారం అధికారులు బాధ్యతలు తీసుకున్నారు.
గ్రామ పంచాయతీలలో ప్రత్యేకాధికారులుగా నియమితులైన అధికారులు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యు లు పదవీకాలం గురువారంతో ముగియడంతో వారి స్థానంలో ప్రభుత్వం ప్రత్య�
సర్పంచుల పదవీకాలం ముగియడంతో గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు ఎంపీఓ భిక్షంరాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరు శుక్రవారం నుంచి బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు.
గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవీకాలం గురువారంతో ముగిసింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారులను జిల్లా అధికార యంత్రాంగం నియమించింది.
గ్రామ సమస్యల పరిష్కారంలో సర్పంచ్ల పాత్ర మరువలేనిది అని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. సర్పంచ్ల పదవీకాలం జనవరి 31తో ముగియడంతో ఎంపీపీ మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సత్కరించారు.
గ్రామాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని సర్పంచుల పదవీకాలాన్ని పొడిగించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. దేశాయిపల్లి గ్రామంలో బుధవారం జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, స్థానిక ప్రజ
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి దినోత్సవాన్ని ఊరూరా ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు. భారీ ర్యాలీలు త�
గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తూ అభ్యున్నతి బాటలో నడిచేలా కృషి చేస్తే నాయకులకు మంచి గుర్తింపు వస్తుందని బేల ఎంపీపీ వనితాఠాక్రే అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అవార్డులక�