శాసనసభ ఎన్నికల్లో సెక్టోరియల్ అధికారులు ప్రముఖప్రాత పోషించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సెక్టోరియల్ అధికారులుతో ప
పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో తీర్చిదిద్ది దేశంలోనే అగ్రగామిగా నిలిపారని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ సాధించి మూడోసారి సీఎం కావడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్ర�
సింగరేణి సంస్థను ప్రైవేటీకరిస్తే ఊరుకోబోమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. అమ్మలాంటి సింగరేణిని కాపాడుకున్న గొప్పతనం ముఖ్యమంత్రి కేసీఆర్దేనని అన్నారు. లాభాల్లో కార్మికులకు �
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఉందని ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ పేర్కొన్నారు. బుధవారం నాటి ఖమ్మం సభ ద్వారా ఈ విషయం మరోసారి రుజువైందని స్పష్టం చేశారు.
సంపూర్ణ అంధత్వ నిర్మూలనూ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని వీ వెంకటాయపాలెం ప్రభుత్వ పాఠశాలలోని కంటి వెలుగు శిబ�
‘మన ఊరు - మన బడి’ పనులను వేగవంతం చేయాలని రాష్ట్రవిద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పది శాతం గ్రీన్ బడ్జెట్తో పాఠశాలల్లో పచ్చదనం పెంపొందించాలని సూచించారు.
పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సమీకృత కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.