భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గాన్ని అనుసరించి, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, బీఆర్ఎస్, ప్రజా సంఘ�
మంచిర్యాల పట్టణంలో తాగునీటి సరఫరా తీరును కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. బుధవారం ఆకస్మికంగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆయన కార్యాలయం ఎదుటనే ఉన్న ఇంటికి వెళ్లి తాగునీటి సర�
గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి లేకుండా చూడాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. భీమారం మండలంలోని ఆరెపల్లి, ఎల్కేశ్వరం, కొత్తపల్లి గ్రామాల్లో పర్యటించారు. గ్రామస్తులతో మాట
ఆసిఫాబాద్, నస్పూర్ కలెక్టరేట్లలో శుక్రవారం బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని అధికారికంగా నిర్వహించారు. కలెక్టరేట్లు వెంకటేశ్ దోత్రే, బదావత్ సంతోష్ అధికారులతో కలిసి జగ�
రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొ�
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్ర
లోక్సభ ఎన్నికల నిర్వహణ, ప్రవర్తనా నియమావళిపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు రాహుల్, �
జిల్లాలో లక్ష్యాలకు అనుగుణంగా నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. నస్పూర్లోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్, అటవీ శాఖ అధికారి శివ్ ఆశీష్సింగ్తో �
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన పోలిం గ్ సిబ్బంది ర్యాండమైజేషన్ మొదటి దశ ప్రక్రియ ను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష అన్నారు.
పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు.
ఆత్మ ైస్థెర్యమే మహిళల ఆయుధమని, దేశ ప్రథమ పౌరురాలి స్థానంతో పాటు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్, ఆర్మీ, నేవి, ఎయిర్ఫోర్స్, శాస్త్రవేత్తలుగా ఇలా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నార�
ప్రజావాణిలో అందిన ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్�
ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఆదివారం ఉదయం మంచిర్యాలలోని ఎంసీహెచ్లో శిశువుకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర�