ప్రజాపాలన దరఖాస్తు ఫారాల ఆన్లైన్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. శనివారం మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు.
గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకంతో కడెం ఆయకట్టు చివరి భూములన్నీ సస్యశ్యామలంగా మారుతున్నాయని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్రావు అన్నారు. శనివారం తానిమడుగు సమీపంలో డెలివరీ పాయింట్ వద్ద మంచ�
ప్రజాపాలన దరఖాస్తులను పరిశీలించి.. ఈ నెల 17వ తేదీలోగా ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాహుల్, డీఆర్డీవో శేషాద్రి, జిల్�
అర్హులందరూ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం నెన్నెల మండలం గుండ్లసోమారంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చిత్తాపూర్లోని ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల�
మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ను జిల్లాలోని తహసీల్దార్లు కలెక్టరేట్లో మర్యాదపూర్వకంగా కలి సి పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్స ర శుభాకాంక్షలు తెలిపారు. అధికారులు అం కితభావంతో విధులు నిర్వర్తించా
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి, సోమవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు.
ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ దరఖాస్తుతో ఆధార్కార్డు నకలు ప్రతిని తప్పనిసరిగా జత చేయాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్యారెంటీ పథకాలకు అర్హులను ఎ
ఎంపానెల్మెంట్ ఆఫ్ అవుట్సోర్సింగ్ టెండర్ ప్రక్రియను ప్రారంభించినట్లు మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ తెలిపారు. గురువారం నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా అదన�
వివేకానందుడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల పట్టణంలోని ఎఫ్సీఏ ఫంక్షన్ హాలులో జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించి
మంచిర్యాల మున్సిపాలిటీని ఏళ్లుగా పీడిస్తున్న డంప్యార్డు సమస్యకు పరిష్కారం లభిస్తున్నది. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిని ఆనుకుని ఉన్న హాజీపూర్ మండలం పోచంపాడ్ గ్రామశివారులో నాలుగెకరాల స్థలాన్ని కే�
పేద ప్రజలకు ఆరోగ్య కార్డు పరిమితి పెంపు వరంలాంటిదని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర పాఠశాల మైదానంలో సోమవారం ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాలను కలెక్టర్ బద
మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పథకాలను ఆయా జిల్లాల కలెక్టర్లు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉచిత బస్ ప్రయాణం, జిల్
మెదక్ ఎంపీ, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయ త్నం చేయించిన కాంగ్రెస్ పార్టీ హింసా రాజకీయాలపై చర్యలు తీసుకోవాలని కోరు తూ బుధవారం ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యేబాల్క సుమన
మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 30 : తెలంగాణ ప్రభుత్వం ఐదో విడుత బతుకమ్మ చీరల పంపిణీకి సిద్ధమైంది. మంచిర్యాల జిల్లాలో 2,84,940 మహిళలు అండగా, ఇప్పటికే 2.14 లక్షల చీరలు చేరుకున్నాయి.
మందమర్రి, క్యాతన్పల్లి మున్సిపాలిటీల్లో ‘ప్రగతి’ పండుగకు సమయం వచ్చింది. అక్టోబర్ 1న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి కేటీఆర్ రెండు మున్సిపాలిటీల్లో �