ధరణిలో నమోదైన భూ దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ సభావత్ మోతీ
మత్తు పదార్థాల వినియోగంతో కలిగే నష్టంపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం నస్పూర్లోని కలెక్టరేట్లో జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ఆశిష్సింగ్, బెల్ల�
బ్యాంకులు అందిస్తున్న సేవలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, ఆ మేరకు బ్యాంకర్లు చైతన్య పరచాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంచిర్యాలలో యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రిటైల్�
ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు పరిష్కరానికి కృషి చేస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం నస్పూర్లోని సమీకృత కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్�
అధికారుల సమన్వయంతో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం నస్పూర్లోని సమీకృత కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సభావత్ మ�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది తమ విధులను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
‘కనీస గౌరవం ఇవ్వడం లేదు. అధికారిక కార్యక్రమాలకు పిలువడం లేదు’. అంటూ బీఆర్ఎస్ జడ్పీటీసీలు శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమా�
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నస్పూర్లోని కలెక్టరేట్లో బదిలీల్లో భాగంగా జిల్లాలో గురువారం బాధ్యతలు స్వీ�
ప్రజావాణిలో వచ్చిన సమస్యలను అధికారుల సమన్వయంతో పరిష్కరిస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం నస్పూర్లోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణతో కలిసి అర�
పదో తరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి జిల్లాను రాష్ట్రస్థాయిలో ముందంజలో నిలిపేలా కృషి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతీలాల్, డీఈవో యా�
వేసవి సమీపిస్తున్నందున మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం నస్పూర్లోని కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు
నియోజకవర్గంలోని రైతులు మూడు పంటలు వేసే దిశగా ఆలోచించాలని, అందుకు అధికారులు సహకారం అందించాలని మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు సూచించారు.
దండేపల్లి మండలంలోని గూడెం శ్రీసత్యనారాయణస్వామి ఆలయంలో ఈనెల 18 నుంచి సత్యదేవుడి కల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. 21న జరుగనున్న స్వామి వారి కల్యాణానికి హాజరు కావాల్సిందిగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిర�
ప్రజలు పౌర హక్కులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని, ఆ దిశగా సంబంధిత అధికారులు, జిల్లాస్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నా�