మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను
ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, గ్రామాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు జాత
పచ్చిరొట్ట, పత్తి విత్తనాల పంపిణీ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం హాజీపూర్ మండలం పడ్తన్పల్లిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సం ఘాన్ని ఆకస్మికంగా తని�
చదువుతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని, ప్రతి ఒక్కరూ కష్టపడి లక్ష్యం చేరుకోవాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కలమడుగు జడ్పీ హైస్కూల్ విద్యార్థి రఘు పదో తరగతి ఫలితాల్లో జిల్
కొనుగోలు కేంద్రాల నుంచి రైసు మిల్లులకు ధాన్యం తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతీలాల్, ఇన్చార్జి జిల్లా పౌరసరఫరా�
ఈ నెల 24వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం నస్పూర్లోని కలెక్టర్లో జిల్లా ఇంటర్ అధికారులు, పోలీ�
పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలు సోమవారం ముగియగా, అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూంలలో ఉంది. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన వీవీప్యాట్లు, కంట్రోల్ యూనిట్లు, బ్యా
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన కవి, రచయిత, రా్రష్ట్రపతి అవార్డు గ్రహీత గుండేటి యోగేశ్వర్ రచించిన ‘ఓటేద్దాం రండి’ అనే ఓటరు చైతన్య గీతం సీడీని శుక్రవారం తన కార్యాలయంల�
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ బదావత్ సంతోష్ తనిఖీ చేశారు.
ప్రకృతిలోనే అనేక ఆవిష్కరణలుంటాయని, పరిశీలిస్తే సమస్యలు పరిష్కరించే ఆవిష్కర్తలుగా విద్యార్థులు ఎదుగుతారని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సైన్స్ కేంద్రలో వేసవి �
లోక్సభ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో సోమవారం ఓటరు సెల్ఫీ బోర్డులను అదనపు కలెక్టర్ మోతీ�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో పోలీసు, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ బదావత్ సంతోష్, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం రాపనపల్లి సమీపంలోని అంతర్రాష్ట్ర చె�
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఖర్చుల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని పెద్దపల్లి పార�
జిల్లాలో ఉపాధి హామీ పనులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. శుక్రవారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ రాహుల్, డీఆర్డీవో కిషన్, డీపీవో వెంకటేశ్వర్లు, జడ్ప�
నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం హాజీపూర్ మండలం గుడిపేట, రాపెల్లి, దొనబండ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోత