రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి పాలనలో మార్క్ చూపారు. తన రెండేళ్ల పది నెలల పాలనలోనే జిల్లాను అన్నిరంగాల్లో తీర్చిదిద్దారు. సిరిసిల్ల వేదికగా అనేక కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజల ప�
ట్రాన్స్జెండర్ల స్వయంసమృద్ధి దిశగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి అడుగులు పడుతున్నాయి. కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్ల ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేక కృషి జరుగుతున్నది. సిరిసిల
ప్రజావాణి పునఃప్రారంభమైంది. రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం మళ్లీ ఆర్జీదారులతో సందడిగా కనిపించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లాల కలెక్టరేట్లలో ప్రజావాణి నిర్వహిస్తున్న వ�
అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ఆయా సూళ్లలో మరమ్మతు పనులను పక్కా ప్రణాళికతో పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారుల ను ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల ల్లో చేయాల్సిన మరమ్మతులపై కలెక్టరేట్లోని ఎన్ఐస�
ఈ నెల 13న నిర్వహించే లోక్సభ ఎన్నికల పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేరొన్నారు. శనివారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో పార్లమెంట
జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా లో కలెక్టర్ అనురాగ్ జయంతి, బీఆర్ఎస్ నా యకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షు డు తోట ఆ�
పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు జిల్లా విద్యాధికారి ఏ రమేశ్కుమార్ తెలిపారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 35 పరీక్షా కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ నెల 7న వేములవాడకు రానున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సన్నిధిలో శివరాత్రి ఉత్సవాల నేపథ్యంలో స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించ
మాదకద్రవ్యాల నిర్మూలన కోసం సిరిసిల్ల జిల్లా పోలీస్శాఖ ఆదివారం నిర్వహించిన 5కే రన్ అదిరింది. ఎస్పీ అఖిల్ మహాజన్తో కలెక్టర్ అనురాగ్ జయంతి ఈ రన్ను ప్రారంభించగా, విశేష స్పందన వచ్చింది.
మీ-సేవ ద్వారా వచ్చిన దరఖాస్తులు పెండింగ్లో ఉంచవద్దని కలెక్టర్ అనురాగ్ జయంతి తహసీల్దార్లను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఓటరు జాబితా, పెండింగ్ కోర్టు కేసుల
ముంపు గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం వేములవాడ మండలం రుద్రవరం, అనుపురంలో కేజీ కల్చర్, కుట్టుమిషన్ శిక్షణ, మిల్లేట్ల తయారీ�
సాధారణంగా పిల్లలు, యువకులు విహార యాత్రకు వెళ్తుంటారు. మధ్య వయస్కులు వెళ్లడం చూస్తుంటాం. కానీ వృద్ధులు వెళ్లడం మీరెప్పుడైనా చూశారా..? అవును తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్ర
వారిది నేతకార్మిక కుటుంబం. తల్లిదండ్రులు రోజంతా పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. పనిచేయడం ఒక ఎత్తు అయితే పవర్లూంపై ఉత్పత్తి అయ్యే క్లాత్ ఫోల్డింగ్ చేయడం మరో ఎత్తు. ఈ క్రమంలో అమ్మానాన్న కష్టాన్ని కండ్లా�
ఓటరు జాబితా పక్కాగా ఉండాలని కలెక్టర్ అనురాగ్ అధికారులకు సూచించారు. ఓటరు జాబితా సవరణలు, మీ సేవలో అప్లికేషన్ల పెండింగ్, కోర్టు కేసులు, ప్రభుత్వ భూముల వివరాలపై ఆర్డీవోలు, తహసీల్దార్లతో కలెక్టరేట్లోని మ