చిన్న తరహా పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు విరివిగా రుణాలు అందజేసి ప్రోత్సాహం అందించాలని, వ్యవసాయ రుణాలు పెంచాలని డిస్ట్రిక్ట్ లెవల్ బ్యాంకర్ కమిటీ చైర్మన్, జిల్లా కల
ఓటరు జాబితా తయారీకి రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఓటరు జాబితా తయారీ, ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీపై రా
జిల్లా పరిధిలోని ప్రభుత్వ భూముల వివరాలు పక్కాగా ఉండాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావ�
రోగులకు అత్యుత్తమ వైద్య సేవలందిస్తున్న వేములవాడ ఏరియా దవాఖానకు కేంద్ర ప్రభుత్వం గుర్తింపునిచ్చింది. దవాఖానల్లోని అన్ని విభాగాల్లో మెరుగైన సేవల నిర్వహణకు గానూ కేంద్రం శుక్రవారం నేషనల్ క్వాలిటీ అస్యూ
కార్మిక, ధార్మిక క్షేత్రాల ప్రగతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తున్నామని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ప్రభుత్వ విప్
అర్హులైన యువతీయువకులు ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. కోనరావుపేట మండలం నిజామాబాద్, రామన్నపేట, కమ్మరిపేట తండాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను శనివారం ఆయన తనిఖీ చేసి, �
ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో ఉండే విద్యార్థులపై కేర్ తీసుకోవాలని అధికారులను సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. పిల్లలు అనారోగ్యం బారిన పడకుండా చూడాలని సూచించారు.
సీఎంఆర్(కస్టమ్ మిల్లుడ్ రైస్) డెలివరీ లక్ష్యాన్ని పదిహేను రోజుల్లోగా పూర్తి చేయాలని తహసీల్దార్లను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సీఎంఆర్ డెలివరీ వేగవంతం, భూ సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం, ఓటు �
జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మినీ కాన్ఫరెన్స్ హాల్లో
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపల్ వార్డుల్లో ప్రజా పాలన సభలు కట్టుదిట్టంగా నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.
తంగళ్లపల్లి మండ లం మండెపల్లిలోని ఐడీటీఆర్ (ఇన్సిట్యూట్ ఆఫ్ డ్రై వింగ్, ట్రైనింగ్ రీసెర్చ్)లో నిరుద్యోగ యువతను చే ర్పించి,డ్రైవింగ్లో శిక్షణ అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ అనురా
సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యతోపాటు వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుండడంతో సర్కారు దవాఖానల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో ప్రజల నుంచి ఆదరణ పెరగడంతో పాటు నమ్మకం వస�
రాజన్నసిరిసిల్ల జిల్లాలోని కొదురుపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది కేంద్రం అమలు చేస్తున్న ఎన్క్వాస్ (నేషనల్ క్వాలిటీ ఆస్యూరెన్స్ స్టాండర్స్)కు ఎంపిక కోసం రాత్రింబవళ్లు శ్రమించారు. జిల్�
ప్రతి ప్రసవం సర్కారు దవాఖానలోనే జరగాలని, ఇందుకు ఏఎన్ఎంలు తమ పనితీరును మార్చుకోకపోతే చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి హెచ్చరించారు. వేములవాడ ఏరియా దవాఖానలో ఏర్పాటు చేస్త