తంగళ్లపల్లి మండ లం మండెపల్లిలోని ఐడీటీఆర్ (ఇన్సిట్యూట్ ఆఫ్ డ్రై వింగ్, ట్రైనింగ్ రీసెర్చ్)లో నిరుద్యోగ యువతను చే ర్పించి,డ్రైవింగ్లో శిక్షణ అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ అనురా
సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యతోపాటు వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుండడంతో సర్కారు దవాఖానల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో ప్రజల నుంచి ఆదరణ పెరగడంతో పాటు నమ్మకం వస�
రాజన్నసిరిసిల్ల జిల్లాలోని కొదురుపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది కేంద్రం అమలు చేస్తున్న ఎన్క్వాస్ (నేషనల్ క్వాలిటీ ఆస్యూరెన్స్ స్టాండర్స్)కు ఎంపిక కోసం రాత్రింబవళ్లు శ్రమించారు. జిల్�
ప్రతి ప్రసవం సర్కారు దవాఖానలోనే జరగాలని, ఇందుకు ఏఎన్ఎంలు తమ పనితీరును మార్చుకోకపోతే చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి హెచ్చరించారు. వేములవాడ ఏరియా దవాఖానలో ఏర్పాటు చేస్త
‘ఆదివాసీ గిరిజనులకు స్వరాష్ట్రంలో పెద్దపీట వేశాం. మావ నాటే.. మావ రాజ్ (మా తండాలో- మా రాజ్యం) అనే దశాబ్దాల ఆకాంక్షలను సాకారం చేసినం. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాం.
బ్యాంకర్లు రుణాల లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గురువారం రాత్రి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావే�
‘సార్ నాకు సాయం జెయ్యుర్రి. భార్య చనిపోయింది. ఇద్దరు బిడ్డలను సాదుకునుడు కష్టమైతుంది. ఒక ఆటో ఇప్పించండి’ అని మంత్రి కేటీఆర్కు విన్నవించిన 24 గంటల్లోనే ఓ దివ్యాంగుడి కల నెరవేరింది.
బద్ది పోచమ్మ బోనాల మండపాన్ని అద్భుతంగా నిర్మించేందుకు అవసరమైన నివేదికలు త్వరగా తయారు చేయాలని వీటీడీఏ అధికారులను ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు ఆదేశించారు.
మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలిచిన దవాఖానలు.. స్వరాష్ట్రంలో పుట్టింటిని మరిపించే రీతిలో తల్లీబ�
స్వచ్ఛ సర్వేక్షన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా మళ్లీ టాప్లో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్-2022 నవంబర్ మాసంలో ఇచ్చిన పారామీటర్ల ఆధారంగా 4 స్టార్ ర్యాంకింగ్ కేటగిరీలో దేశంలోనే జిల్లా మొదటి స్థా�
రాజన్న సిరిసిల్ల : నాటిన ప్రతి మొక్క ఎదిగేలా బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. బుధవారం వీర్నపల్లి మండలంలోని అడవిపదిర గ్రామాన్ని జిల్లా క�
రాజన్న సిరిసిల్ల : వేములవాడ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఘటనపై కలెక్టర్ అనురాగ్ జయంతి సీరియస్ అయ్యారు. సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్ చివరి సంవత్సరం విద్యా
రాజన్న సిరిసిల్ల : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని 26వ వార్డులో ఆయన ఇంటింటా తిరుగుతూ ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం ఆయన �