‘ఆదివాసీ గిరిజనులకు స్వరాష్ట్రంలో పెద్దపీట వేశాం. మావ నాటే.. మావ రాజ్ (మా తండాలో- మా రాజ్యం) అనే దశాబ్దాల ఆకాంక్షలను సాకారం చేసినం. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాం.
బ్యాంకర్లు రుణాల లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. గురువారం రాత్రి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావే�
‘సార్ నాకు సాయం జెయ్యుర్రి. భార్య చనిపోయింది. ఇద్దరు బిడ్డలను సాదుకునుడు కష్టమైతుంది. ఒక ఆటో ఇప్పించండి’ అని మంత్రి కేటీఆర్కు విన్నవించిన 24 గంటల్లోనే ఓ దివ్యాంగుడి కల నెరవేరింది.
బద్ది పోచమ్మ బోనాల మండపాన్ని అద్భుతంగా నిర్మించేందుకు అవసరమైన నివేదికలు త్వరగా తయారు చేయాలని వీటీడీఏ అధికారులను ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు ఆదేశించారు.
మాతాశిశు సంరక్షణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలిచిన దవాఖానలు.. స్వరాష్ట్రంలో పుట్టింటిని మరిపించే రీతిలో తల్లీబ�
స్వచ్ఛ సర్వేక్షన్లో రాజన్న సిరిసిల్ల జిల్లా మళ్లీ టాప్లో నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్-2022 నవంబర్ మాసంలో ఇచ్చిన పారామీటర్ల ఆధారంగా 4 స్టార్ ర్యాంకింగ్ కేటగిరీలో దేశంలోనే జిల్లా మొదటి స్థా�
రాజన్న సిరిసిల్ల : నాటిన ప్రతి మొక్క ఎదిగేలా బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. బుధవారం వీర్నపల్లి మండలంలోని అడవిపదిర గ్రామాన్ని జిల్లా క�
రాజన్న సిరిసిల్ల : వేములవాడ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ఘటనపై కలెక్టర్ అనురాగ్ జయంతి సీరియస్ అయ్యారు. సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్ చివరి సంవత్సరం విద్యా
రాజన్న సిరిసిల్ల : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని 26వ వార్డులో ఆయన ఇంటింటా తిరుగుతూ ఆకస్మిక తనిఖీలు చేశారు. అనంతరం ఆయన �
రాజన్న సిరిసిల్ల : జనహిత కార్యక్రమంలో ప్రజలు అందించిన ఫిర్యాదుల పై అధికారులు సత్వర పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. సోమవారం సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యా�
హైదరాబాద్ : తెలంగాణలోని రజకుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అధునాతన ధోభిఘాట్ల నిర్మాణానికి ప్రభుత్వం సంక�
Rajanna Siricilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతంగా కొనసాగుతోంది. 18 ఏండ్ల వయసు పైబడిన వారికి ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ 98.5 శాతం పూర్తయిందని ఆ జిల్లా కలెక్టర్ ప్రకటించార