రాష్ట్రంలో ఐదేండ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి జనవరిలో చలి పెరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో 6, సం గారెడ్డి జిల్లా కోహిర
రాష్ట్రంలో చలి పంజా విసురుతున్నది. చలిగాలులకు జనం గజగజ వణుకుతున్నారు. నాలుగు రోజులుగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 15 జిల్లాల్లో 10 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 8గంటలు దాటినా మంచు,
ఏజెన్సీ ప్రాంతమైన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాపై చలి పంజా విసరగా, ప్రజానీకం గజగజ వణికిపోతున్నది. మబ్బులు పడి కొన్ని రోజుల పాటు కాస్త చలి తగ్గినా, గత నాలుగైదు రోజుల నుంచి విజృంభిస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది. అన్ని జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీలు తకువగా, 15 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సూర్యాపేట జిల్లా మినహా అన్ని జిల్లాల్లో 15 డిగ్రీల�
మెతుకుసీమ చలితో వణుకుతుంది. రోజురోజుకూ ఉమ్మడి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్ మండలాల్లో
చలి పులి గజగజ వణికస్తున్నది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండగా సోమవారం 12 డిగ్రీలుగా నమోదైంది. ముఖ్యంగా ఏజెన్సీలో చలి పంజా విసురుతుండగా పులి సంచారం కలవరపెడుతున్నది. ఉదయం నుంచే మంచు కమ్ముకోవడంతో పొద్దెక
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతుండడంతో చలి పులి నగరాన్ని గజ గజ వణికిస్తోంది. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.3 డిగ్రీలు నమోదవ్వగా, రాజేంద్రనగర్లో కనిష్ఠం ఉష్ణ�
వారం రోజుల నుంచి చలి భయపెడుతున్నది. మునుపెన్నడూ లేని విధంగా వణికిస్తున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఏకంగా 11 డిగ్రీలకు చేరువ కావడంతో ఎక్కడ చూసినా మంచుదుప్పటి పరుచుకుంటున్నది. రాత్రిళ్లే కాదు, పొద్దంతా ఇగం పెడ�
ఉత్తర దిశ నుంచి వీస్తున్న శీతల గాలులుతో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్ మండలాల్లో ఆత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం రాష�
ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే తక్కువకు పడిపోతుండటంతో గ్రేటర్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతున్నది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల్లో ఉదయం ఉష్ణోగ్రతలు సైతం పడిపోతుండడంతో పగలు సమయంలో కూడా చలి వణికిస్త�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. కొన్నిరోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతున్నాయి. ఆదివారం నిజామాబాద్ జిల్లాలో 31.1 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా..కనిష్ఠ ఉష్ణోగ్రత 15
మెదక్ జిల్లాపై చలి పంజా విసురుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి తగ్గుతున్నాయి. ఉదయం 7 గంటలు దాటినా సూర్యుడు కనిపించని పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామున మంచు కురుస్తుండడంతో పనుల నిమిత్తం బయటకు వెళ్లే వ
చలి పంజా విసురుతున్నది. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు 13.8 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోతుండడంతో తెల్లవారుజాము నుంచే మంచు కమ్మేస్తూ మస్తు ఇగం పెడుతున్నది. దీంతో అంబటాళ్ల దాటినా జనం ఇంట్లో నుంచి బయటకు రాక రహ�