భద్రాద్రి జిల్లాలో ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోయాయి. దీంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా పగలూ రాత్రీ అనే తేడా లేకుండా జనం చలికి వణికిపోతున్నారు. ‘వామ్మో చలి..’ అంటూ ఉన్ని దుస్తులవైపు పరుగులు తీస్త�
జిల్లావాసులను చలి వణికిస్తున్నది. సీజన్ ప్రారంభం నుంచి చలి తీవ్రత అం తంత మాత్రంగానే ఉండగా.. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నా యి. 13 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ఠ టెంపరేచర్ నమోదవుతున్నది. శనివా�
తెలంగాణలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఉత్తర, ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి ప్రభావం ఎకువగా ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. చలికి తోడు భారీ పొగ మంచు ఉండటంతో వా
వచ్చే నాలుగు రోజులపాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అకడకడ కురిసే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40-50 కిలోమీటర్ల �
ఉపరితల ద్రోణి ప్రభావంతో రాగల రెండు రోజులు గ్రేటర్లో ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
కొద్ది రోజులుగా చలి తీవ్రత పెరుగుతున్నది. రాత్రి, ఉదయం వేళల్లో చల్లని ఈదురుగాలులు వీస్తున్నాయి. జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతున్నాయి. రానున్న మరో ఐదు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ�
చలి వణికిస్తున్నది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండగా, ఉమ్మడి జిల్లా మరింత శీతలంగా మారుతున్నది. పల్లె ప్రాంతాలే కాదు, పట్ణణ ప్రాంతాల్లోనూ మంచు దట్టంగా కురుస్తున్నది.
కొద్ది రోజులుగా చలి విపరీతంగా పెరుగుతున్నది. రాత్రీ పగలు తేడా లేకుండా ప్రభావం చూపుతున్నది. పొద్దంతే కాదు, రాత్రి పూట కూడా గజగజా వణకాల్సి వస్తున్నది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల పవనాలు మరింతగా కూల్ చేస�
వేకువజామున మంచు దుప్పటి కప్పుకొంటున్నది. పది రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో మంచు కురుస్తూ చలి చంపేస్తోంది. ఉదయం 9గంటలు దాటినా మంచు కురుస్తూనే ఉండడంతో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేలా �
రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో చలి తీవ్రత ఎక్కువై పొగ మంచు పల్లెలను కమ్మేస్తోంది. వారం రోజులుగా పొగమంచు మూలంగా రామాయంపేట, నిజాంపేట మండలాల్లో చుట్టు పక్కల ఉన్న గ్రామాలన్నింటినీ ఈ పొగమంచు కమ్మేస్తు