మళ్లీ పొంచి ఉన్న బొగ్గు కొరత.. నానాటికీ పడిపోతున్న విద్యుదుత్పత్తి వానకాలం ముగిసేవరకు ఇదే పరిస్థితి త్వరలో మరింత తగ్గనున్న బొగ్గు ఉత్పత్తి ఈ ఏడాది 5 కోట్ల టన్నుల బొగ్గు లోటు తెలంగాణ మాత్రం మినహాయింపు ఫలి�
దేశంలో బొగ్గు ఉత్పత్తి జోరుగా పెరుగుతున్నది. దేశంలో 80 శాతం వాటా ఉన్న కోల్ ఇండియా ఈ ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 534.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిచేయగా, సింగరేణి కాలరీస్ 53.23 లక్షల టన్నులు తవ్వితీసింది. 202
విద్యుత్తు కొరత ముంచుకు రానున్నట్టు నివేదికలు హెచ్చరించినా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించిన కేంద్రం.. తీరా సంక్షోభం ముదరగానే నష్టనివారణ చర్యలు చేపట్టింది.
బొగ్గు రవాణాలో భారతీయ రైల్వే గణనీయ వృద్ధి సాధించిందని దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీహెచ్ రాకేశ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 2021-22 సంవత్సరంలో 111 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా చేసి �
దేశంలోని 12 రాష్ర్టాలు విద్యుత్తు సంక్షోభంతో సతమతమవుతున్నాయని మహారాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి నితిన్ రౌత్ పేర్కొన్నారు. బొగ్గు కొరతే ఇందుకు కారణమని చెప్పారు
బస్తా ధర మరో రూ.50 పెరిగే అవకాశం నానాటికీ భారంగా ముడి సరకు దిగుమతులు ఇప్పటికే 50% పెరిగిన బొగ్గు-పెట్ కోక్ రేట్లు ఆందోళనలో నిర్మాణ రంగం.. ఆగిపోతున్న ప్రాజెక్టులు దేశీయ మార్కెట్ను సిమెంట్ ధరలు హీటెక్కిస్�
మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ హెడ్డాఫీస్ ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష కొత్తగూడెం సింగరేణి, ఫిబ్రవరి 22: సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని సింగరే�
కంపెనీ బొగ్గుకు దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణ షోలాపూర్ ఎన్టీపీసీకి ఏటా 25.4 లక్షల టన్నుల బొగ్గు హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు కొంగుబంగారమైన సింగరేణి బొగ్గుకు దేశ వ్యాప్తంగా డిమాండ్�
దేశ సంపద ప్రభుత్వరంగ సంస్థల ఆధీనంలో ఉన్నప్పుడే ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయి. కానీ ప్రధాని మోదీ‘అచ్చేదిన్ ఆయేగీ..’ అంటూనే దేశ వనరులు మొత్తాన్ని కార్పొరేట్లకు కట్టబెడుతున్నారు. అందులో భాగంగానే దేశవ్యాప
మణుగూరు : ఏరియా బొగ్గు ఉత్పత్తి నిర్దేశించిన లక్ష్యానికి 98.90లక్షల టన్నులకు గాను 88.52లక్షల టన్నులు 90శాతం ఉత్పత్తి సాధించిందని, ఓబీ వెలికితీతలో 109 శాతం సాధించి కంపెనీ వ్యాప్తంగా మణుగూరు ముందు స్థానంలో నిలిచిం�
coal gewellery | నగలు బంగారం, వెండికే పరిమితం కావడంలేదు. కాగితం, మట్టి, చెక్క జువెలరీ కూడా మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. జార్ఖండ్ రాష్ట్రం ధన్బాద్లో ఉన్న కేంద్ర ఇంధన పరిశోధన సంస్థ (సీఐఎంఎఫ్ఆర్) మరో అడుగు మ�
భూపాలపల్లి: తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ శ్రేణులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి న
ప్రస్తుతం దేశంలో మునుపెన్నడూ లేని విధంగా బొగ్గు ఉత్పత్తి, సరఫరాలో సంక్షోభం తలెత్తింది. దీంతో దేశంలోని 135 థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్ర బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయి. 108 కేంద్రాలు అతి క్లిష్ట పరిస్థి�