వాతావరణ మార్పులతో సంభవించే పర్యావరణ విపరిణామాలను తప్పించేందుకు మానవాళికి చివరిగా ఇంకా ఒక అవకాశం మిగిలి ఉన్నదని, అయితే అందుకు కర్బన ఉద్గారాలను బాగా తగ్గించి, శిలాజ ఇంధనాల వాడకాన్ని 2035 నాటికి మూడింట రెండొ
సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి బొ గ్గు ఉత్పత్తి దిశగా ముందుకు సాగుతున్నది. మరో 11 రోజు ల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న క్రమంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 67మిలియన్ టన్�
సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పిత్తి లక్ష్యానికి చేరువైంది. ఫిబ్రవరి నెలాఖరు వరకు 6,67,86,400 టన్నులకు గాను 6,01,27,365 టన్నులు సా ధించి, లక్ష్య సాధనకు అతి దగ్గరలో ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరం ముగింపునకు చేరుకుంటున్న తరుణంలో సింగరేణి సంస్థ ఉత్పత్తి ప్రక్రియలో దూకుడుగా ముందుకుపోతూ రికార్డులను సృష్టిస్తున్నది. గత నెలలో సింగరేణి చరిత్రలోనే ఆల్టైం రికార్డుగా 68.4 లక్షల టన్నుల బ
సింగరేణి సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలానికి 89శాతం బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 74మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అంతర్గతంగా 70మిలియ
రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి ప్రాధాన్యమివ్వాలని ఎస్వోటూ జీఎం మల్లయ్య అన్నారు. కోయగూడెం ఉపరితల గనిలో ఆదివారం నిర్వహించిన ‘నా భద్రత.. నా బాధ్యత’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘
Goods train | జార్ఖండ్లోని గుర్పా రైల్వేస్టేషన్ సమీపంలో బొగ్గులోడుతో వెళ్తున్న గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో 53 వ్యాగన్లు బోల్తాపడ్డాయి. డబ్బాల్లో ఉన్న బొగ్గు నేలపాలయింది.
నిన్నటివరకు.. పలు రాష్ర్టాల్లో బొగ్గుకొరత.. ఫలితంగా విద్యుత్తు కోతలు.. కేంద్రం ఒత్తిడితో ఎన్టీపీసీ వంటి సంస్థలన్నీ బొగ్గు దిగుమతి చేసుకోక తప్పని సంకటస్థితి. సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని రాష్ర్టాలు వాద�