పెద్దపల్లి జిల్లాలోని కార్మిక క్షేత్రాలైన గోదావరిఖని, యైటిైంక్లెన్కాలనీ, సెంటినరీకాలనీల నుంచి కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడి�
కీలక రంగాల్లో మళ్లీ నిస్తేజం నెలకొన్నది. ఎరువుల రంగంలో నెలకొన్న నిస్తేజం కారణంగా ఫిబ్రవరి నెలలో కీలక రంగాల్లో వృద్ధి 6.7 శాతానికి పరిమితమైనట్లు కేంద్ర గణాంకాల శాఖ తాజాగా వెల్లడించింది. జనవరి నెలలో నమోదైన
తాడిచర్ల జెన్కో ఆధ్వర్యంలో ఏఎమ్మార్ కంపెనీ చేపడుతున్న బొగ్గు తవ్వకాలను తాడిచర్ల భూ నిర్వాసితులు సోమవారం అడ్డుకున్నారు. కొన్నేడ్లుగా డేంజర్ జోన్ లోపల ఉన్న గృహాలను తీసుకుంటామని సర్వే చేసి ఇప్పటికీ �
బొగ్గు వెలికితీతకు బదులుగా భూగర్భంలోనే బొగ్గు నుంచి సిన్గ్యాస్ను ఉత్పత్తిచేసే ప్లాంట్లు త్వరలోనే రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్నాయి. కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్లుగా పిలిచే వీటి ఏర్పాటుకు రా్రష్ట్ర�
దేశ ఆర్థికాభివృద్ధికి అవసరమైన వనరుల్ని, ముడి పదార్థాలను అందించే కీలకమైన ఎనిమిది మౌలిక రంగాల వృద్ధి నెమ్మదిస్తున్నది. 2023 డిసెంబర్లో ఈ రంగాల వృద్ధి 3.8 శాతం మాత్రమే వృద్ధిచెందింది. ఇది 14 నెలల కనిష్ఠస్థాయి.
Lorry driver Died | యశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బొగ్గు(Coal) పెల్లలు మీద పడి లారీ డ్రైవర్(Lorry driver) అక్కడికక్కడే మృతి(Died) చెందాడు. ఈ విషాదకర సంఘటన గణపురం మండలం కేటీపీలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేర�
విదేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్తు సంస్థలపై కేంద్రం ఒత్తిడి తీసుకురావడంపై పలు ప్రశ్నలు లేవనెత్తుతూ మాజీ బ్యూరోక్రాట్, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ కే�
గత కొన్ని నెలలుగా తగ్గుతూ వచ్చిన కీలక రంగాలు మళ్లీ పుంజుకున్నాయి. బొగ్గు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలు అంచనాలకుమించి రాణించడంతో అక్టోబర్ నెలకుగాను కీలక రంగాల్లో వృద్ధి 12.1 శాతంగా నమోదైంది. ఏడాది క్
Coal Shortage | దేశంలోని పలు థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో నెలకొన్న బొగ్గు కొరత, విదేశాల నుంచి బొగ్గు దిగుమతులపై ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ (ఏఐపీఈఎఫ్) పలు అనుమానాలు వ్యక్తం చేసింది. దీనిపై స్వతంత్ర దర
కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు దేశాన్ని చీకట్లోకి నెట్టేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని టీఎస్ ఫుడ్స్ సంస్థ చైర్మన్ మేడె రాజీవ్సాగర్ ఆరోపించారు. దేశంలోని విద్యుత్తు కేంద్రాల్లో బొ�
దేశంలోని థర్మల్ విద్యుత్తు సంస్థలన్నీ తాము వాడే బొగ్గులో కనీసం 4 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దేశంలో విద్యుత్తు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. వచ్చే ఏడాది మార
దేశంలో కరెంటు సంక్షోభం తరుముకొస్తున్నది. ప్రభుత్వరంగ థర్మల్ విద్యుత్తు కేంద్రాలను బొగ్గుమసి కమ్మేస్తున్నది. తీవ్ర బొగ్గు కొరత ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. అనేక థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఒక�