ఉత్తరాదిన ఇప్పటికే మొదలైన కరెంట్ కోతలు విమర్శలతో ఆలస్యంగా మేల్కొన్న కేంద్ర ప్రభుత్వం బొగ్గు, విద్యుత్తు మంత్రులతో అమిత్షా భేటీ న్యూఢిల్లీ, అక్టోబర్ 11: దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభం అంతకంతకూ తీవ్రమవ�
న్యూఢిల్లీ : బొగ్గు కొరతతో దేశ రాజధానిలో విద్యుత్ సంక్షోభం తీవ్రతరమవడంతో కేంద్రంలోని మోదీ సర్కార్పై ఢిల్లీ ప్రభుత్వం శనివారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడింది. ఇంధన సంక్షోభం వెనుక రాజకీయ �
సింగరేణి సీఎండీ శ్రీధర్ ఆదేశంహైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): దేశంలో పెరుగుతున్న అవసరాల దృష్ట్యా ఎక్కువ బొగ్గును ఉత్పత్తి చేసి థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు సరఫరా చేయాల్సి ఉందని, ప్రస్తుతం రోజ�
రామకృష్ణాపూర్ : మందమర్రి ఏరియా ఆర్కేపీ సీహెచ్పీ నుంచి బొగ్గు రవాణాను మెరుగు పరిచేందుకు ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ ఆధ్వర్యంలో హై పవర్ కమిటీ( నలుగురు జీఎంలు) సభ్యుల బృందం గురువారం సీహెచ్పీని సందర్శిం
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఉత్పత్తిలో సింగరేణి భారీ లక్ష్యాలను నిర్దేశించుకున్నది. రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు కంపెనీ సీఎండీ శ్రీధర్
న్యూఢిల్లీ, ఆగస్టు 31: ప్రధాన మౌలిక రంగాలు జూలై నెలలో 9.4 శాతం వృద్ధిని సాధించాయి. గతేడాది ఇదేనెలలో ఏర్పడిన లోబేస్ కారణంగా ఈ జూలైలో బొగ్గు, సహజవాయువు, ఉక్కు, సిమెంటు, విద్యుత్ ఉత్పత్తిలో వృద్ధి నమోదయ్యిందని �
సింగరేణి సీఎండీ శ్రీధర్హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): సింగరేణి బొగ్గుకు దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న దృష్ట్యా ఆగస్టు నెలలో కనీసం 1.85 లక్షల టన్నులు ఉత్పత్తిని సాధించాలని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర�
హైదరాబాద్ : కొవిడ్-19 మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలోనూ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(ఎస్సీసీఎల్) ఏప్రిల్ 2021లో రికార్డుస్థాయి బొగ్గు ఉత్పత్తిని నమోదు చేసింది. ఇదే కాలానికి 2020తో పోల్చితే ఈ ఏడా
సింగరేణి బొగ్గు ఉత్పత్తి లక్ష్యం హైదరాబాద్, ఏప్రిల్ 3, (నమస్తే తెలంగాణ): సింగరేణి చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఆర్థిక సంవత్సరం(2021-2022)లో అత్యధిక బొగ్గు ఉత్పత్తి, రవాణా, ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాల