రైతులు, ప్రభుత్వానికి మ ధ్య రైతు వేదికలు వారధిగా నిలుస్తున్నాయని ము థోల్ ఎమ్మెల్యే జీ విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని పార్డీ(బీ) గ్రామంలో రూ.22 లక్షలతో ని ర్మించిన రైతువేదిక నూతన భవనాన్ని సర్పంచ్ తూము పు�
ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నిబద్ధతతో పనిచేయడం నా నైజమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో పంపిణీ చేసి మాట్లాడార�
పేదప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణ�
ప్రభుత్వం పేదలకు అండగా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 232 మందికి రూ.2.32 కోట్ల విలువైన
స్వరాష్ట్ర పాలనలో గడప గడపకూ సంక్షేమం.. వాడవాడలా అభివృద్ధి చేపడుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నిరుపేదలకు ఎల్లప్పుడూ అం డగా నిలిచారని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తున్నదని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణానికి చెందిన 93 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.33 లక్షల 40వే�
దళితబంధు పథకాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్నదని, దీన్ని సద్వినియోగం చేసుకొని లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు.
మండల పరిధిలోని కిష్టారం గ్రామానికి చెందిన, సత్తుపల్లి లారీ అండ్ టిప్పర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జ్యేష్ట లక్ష్మణరావు ఇటీవల అనారోగ్యానికి గురై కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిం
గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్ని వేళలా వైద్యసేవలందించేందుకే సీఎం కేసీఆర్ పల్లె దవాఖానలను అందుబాటులోకి తెచ్చారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.
ప్రతి గ్రామంలో 100 శాతం మౌలిక వసతులు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు.