ప్రజారోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఎంపీపీ భూక్యా సుశీలారవీందర్ అన్నారు. సీఎం సహాయ నిధి నుంచి మండలంలోని మోతీరాంతండాకు చెందిన ధరావత్ రాజేశ్కు రూ.60 వేలు, బానోతు శ్రీనుకు రూ.36 వేలు, ధరా�
కామారెడ్డి : సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని 49 మంది లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను తన ని�
రూ.10 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన ఎమ్మెల్యే శానంపూడి గరిడేపల్లి, జూలై 29 : మండలంలోని పరెడ్డిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు అంబటి సత్యనారాయణరెడ్డి కరోనా బారిన పడి వైద్యం కోసం భారీగా ఖర్చ�
నల్లగొండ : దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ప్రైవే�
మూసాపేట, మార్చి 30 : అడ్డాకుల మండలం బలీదుపల్లికి చెందిన ఎర్రంశెట్టి సాగర్ వైద్యఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.50వేల చెక్కును బుధవారం వనపర్తిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అందజేశారు. �
పరిగి : దోమ మండలం పాలేపల్లి గ్రామానికి చెందిన కండెవోని లక్ష్మీ నరాల బలహీనతతో హైదరాబాద్లోని నిమ్స్లో చికిత్స పొందుతుండగా, చికిత్స నిమిత్తం రూ. 2లక్షలు ఎల్వోసీ పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి మంజ
మంచాల : సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని చెన్నారెడ్డి గూడ గ్రామానికి చెందిన కొర కిషన్నాయక్ కుమారుడు అనారోగ్యానికి గురి కార�
పరిగి : టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. శుక్రవారం పరిగిలోని తమ నివాసంలో 22మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ. 16.03లక్షలకు సంబంధించిన చెక్కుల�