ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రజలకు ఉంటుందని.. అడ్డగోలుగా హామీలిచ్చి అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన
మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ.68,000 విలువ గల చెకులను మాజీ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ శనివారం పంపిణీ చేశారు.
విద్య, వైద్యం, ఉపాధి, భద్రత నా ట్యాగ్లైన్ అని.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మరోసారి విజయఢంకా మోగిస్తా ’ అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. రాజశ్రీ గార్డెన్లో నియోజకవర్గానికి చెందిన 293 మంది లబ్ధిదార
పేదల కుటుంబాల్లో వెలుగులు నింపే పెద్దన్న సీఎం కేసీఆర్ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కుమార్తెల వివాహాలు జరిపించేందుకు పేదలు అప్పులు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్�
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే శక్తి ఏ పార్టీకీ లేదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ సహకారంతో మండలంలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన రుద్రాక్ష వాసవికి రూ.34 వేలు, ఈదులపల�
అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండల కేంద్రంలో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ శ
బీఆర్ఎస్ పేదల ప్రభుత్వమని, నిరుపేదలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని నారాయణపురంలోని ఎస్సీకాలనీకి సంబంధించిన 70 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం గృహాల �
సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం బిజీబిజీగా గడిపారు. పట్టణంలోని తన నివాసానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు, విద్యార్థులు తరలివచ్చారు. తమ సమస్యలను స్పీకర్కు విన్నవించగా.. వాటికి ఆయన పరిష్కారం చూపారు.
సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ ప్రభుత్వానికి శ్రీరామరక్షగా నిలుస్తాయని అన్నారు.
యాసంగిలో రైతులు పండించిన పంటను చివరి గింజ వరకూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్య పడొద్దని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ఆమనగల్లు వ్యవసాయ మార్కెట్ యార్డులో మంగళవారం ప్రాథమిక సహకార సంఘం ఆ�
రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం ఆలూర్ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చ
ఆరోగ్య తెలంగాణ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేటలో బుధవారం 70 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఎల్వోసీ లేఖలను అందించారు.
డబ్బు, అహంకారంతో రాజకీయాలు చేయలేరని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. తండ్రి లాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే అర్హత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లేదని స్పష్టం చేశారు. సీఎ