సీఎంఆర్(కస్టమ్ మిల్లుడ్ రైస్) డెలివరీ లక్ష్యాన్ని పదిహేను రోజుల్లోగా పూర్తి చేయాలని తహసీల్దార్లను కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. సీఎంఆర్ డెలివరీ వేగవంతం, భూ సంబంధిత ఫిర్యాదుల పరిష్కారం, ఓటు �
కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ఇవ్వడంలో మిల్లర్ల మాయాజాలం బయటపడుతున్నది. ప్రభుత్వం ఇచ్చిన వడ్లకే ఎసరు పెట్టి కొందరు కోట్లు దండుకుంటున్నట్లు వెలుగులోకి వస్తున్నది.
ప్రజాపాలన దరఖాస్తుల వివరాలను వేగవంతంగా ఆన్లైన్లో నమోదు చేయాలని, సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు.
రైస్ మిల్లర్లు ఈ నెల 30లోపు సీఎంఆర్ పూర్తి చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం అందించాలని కలెక్టర్ శ్రీనివాస్ సూచించారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవన్లో మిల్�
ఉమ్మడి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కేటాయించిన ధాన్యం మేరకు తిరిగి అప్పగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2022-23కు సంబంధించిన సీఎంఆర్ను గత డిసెంబర్ 31లోప�
తెలుగు రాష్రాల్లో అతిపెద్ద వస్త్రవ్యాపార సంస్థ సీఎంఆర్ షాపింగ్ మాల్ ఇప్పుడు హనుమకొండ నయీంనగర్లో అందుబాటులోకి వచ్చింది. సినీతార రాశీఖన్నా, ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి తమిళనాడుకు అక్రమంగా బియ్యం ఎగుమతి చేస్తున్నట్లు కొంత మంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇది పూర్తిగా నిరాధారమని కరీంనగర్ రైస్మిల్లర్ల సంఘం అధ్యక్షుడు బోయినపల్లి నర్స�
తెలంగాణ ప్రభుత్వ హయాంలో సీఎం సహాయ నిధి అనారోగ్య బాధితులకు వరంలా మారింది. పేద, ధనిక తేడా లేకుండా అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు నేనున్నా.. అంటూ సీఎం కేసీఆర్ భరోసా కల్పిస్తున్నా�
ప్లెయిన్ జెవెల్లరీ పై బ్యాంగిల్స్, చైన్స్, నెక్లెసెస్ పై 9 శాతం తక్కువ వేస్టేజ్ను తీసివేస్తూ వినియోగదారులకు మేలు జరిగే విధంగా బెస్ట్ వే మెథడ్లో ఆభరణాలను అందజేస్తున్నట్లు సీఎంఆర్ సోమాజిగూడ స్టో�
రైతులు పండించిన ధాన్యం సేకరణ నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూడొద్దని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మిల్లింగ్ చేసిన సీఎంఆర్ను తక్షణమే తీసుకోవాలని కోరారు. బుధవారం సచివాలయంలో తనన�
హమాలీలను అధిక సంఖ్యలో పెట్టుకుని ధాన్యం వచ్చిన 24 గంటల్లో దించుకుని, ట్రక్ షీట్ అందజేయాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ రైస్ మిల్లర్లకు సూచించారు. శనివారం జిల్లా పౌర సరఫరాల శాఖాధికారి శ్రీనివాస్తో �
సీఎంఆర్ ఎగవేతదారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. వరంగల్ జిల్లాలో 2021-22లో సీఎంఆర్ డెలివరీ చేయని 12 రైస్మిల్లులను పౌరసరఫరాల శాఖ అధికారులు గుర్తించి సర్కారుకు నివేదిక అందించారు.