కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కోసం తీసుకున్న ధాన్యాన్ని తెగనమ్ముకున్న విషయంలో సీజ్ చేసిన ఓ మిల్లులో మిషనరీ మాయమైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. దాదాపు రూ.40 కోట్ల విలువ చేసే సీఎంఆర్ ధాన్యాన్ని మాయం �
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని అప్పరాజుపల్లి, జనగామలోని దేవరుప్పుల మండలం మన్పహాడ్పల్లిలోని రైస్ మిల్లులపై సివిల్ సైప్లె అధికారులు మంగళవారం దాడులు జరిపారు. ఈ దాడుల్లో మొత్తం రూ.14.67 కోట్ల సీఎంఆర�
ప్రభుత్వం కేటాయించిన సీఎంఆర్ ధాన్యంలో రైస్మిల్లుల యజమానులు భారీగా అవినీతికి పాల్పడ్డారు. కోట్లాది రూపాయల విలువ చేసే ధాన్యాన్ని ప్రైవేట్కు అమ్ముకున్నట్టు తేలింది.
‘కంచె చేను మేస్తే కాసేవారేరి’ అన్న చందంగా మారింది జిల్లాలో పౌరసరఫరాల సంస్థ అధికారుల తీరు. ఏటా రైతులు సాగు చేసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి మిల్లర్లకు పంపిస్తారు. క్వింటాలు ధాన్�
మంచిర్యాల జిల్లాలో 2022-23 వానకాలం సీజన్కు సంబంధించి సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) బియ్యాన్ని మిల్లర్లు గడువులోగా ప్రభుత్వానికి తిరిగి ఇవ్వడంలో విఫలమయ్యారు. దీంతో 21 మిల్లులు డిఫాల్టర్ అయ్యాయి. ఈ మిల�
యాసంగి 2023కు సంబంధించి లక్ష 75వేల మెట్రిక్ టన్నుల టెండర్ ధాన్యం, యాసంగి 2024కు సంబంధించిన సీఎంఆర్ ఇవ్వడానికి మిల్లర్లు సిద్ధం గా ఉన్నారని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొమురవెల్లి చంద్ర�
Paddy Bags | వ్యవసాయ శాఖ మార్కెట్ గోదాంలో నిల్వ ఉంచిన దాదాపు 15 వేల వడ్ల బస్తాలు చోరీకి గురైన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో చోటుచేసుకున్నది. కల్వకుర్తి పట్టణంలో జూలూరి రమేశ్బాబుకు పారా బాయిల్డ్
ఉప్పల్లో సీఎంఆర్ షాపింగ్ మాల్ పునః ప్రారంభమైంది. గురువారం సినీనటి నిధి అగర్వాల్, వజ్రం కన్స్ట్రక్షన్ చైర్మన్ కోల ఆంజనేయులు హాజరై ఈ షాపింగ్ మాల్ను ప్రారంభించారు. ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా �
భెల్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్ని బుధవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సి.దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి మంత్రి దామోదర్ �
వారం క్రితం సిర్పూర్(టీ) మండ లం వేంపల్లిలోని లక్ష్మీ నరసింహా రైస్ మిల్లులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ. 3 కోట్ల విలువగల 36 వేల బస్తాల ధాన్యం కనబడకుండా పోగా, తాజాగా.. సోమవారం శ్రీ సా�
బియ్యం సేకరణకు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) పచ్చజెండా ఊపడంతో మిల్లింగ్పై దృష్టి పెట్టారు. త్వరితగతిన సేకరణ జరిగేలా పౌరసరఫరాల అధికారులు మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు రైస్ మిల్లర్లు 2022-23 యాసంగి కస్టం మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని ఈ నెల 29నాటికి నూరు శాతం పూర్తి చేయాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆదేశించారు.