CMR | బియ్యం (సీఎమ్మార్) సేకరణ విషయంలో కేంద్రం గతంలో మాదిరిగానే కొర్రీలు పెడుతున్నది. రాష్ట్రం నుంచి బియ్యం సేకరణ గడువు పొడిగించేందుకు ససేమిరా అంటున్నది. 2021-22 వానకాలం, యాసంగి సీజన్కు సంబంధించిన సీఎమ్మార్ �
ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని అమ్ముకొనే మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విజిలెన్స్ అధికారులను పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్ ఆదేశించారు. కొనుగోలు చేసిన వారిపై కూడా కే
సకాలంలో కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎమ్మార్) ఇవ్వని డిఫాల్ట్ మిల్లర్లపై చర్యలు తీసుకొనేందుకు పౌరసరఫరాల సంస్థ సిద్ధమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా సీఎమ్మార్ ఇవ్వని 300 మిల్లుల జాబితాను అధికారులు సిద్ధం చే�
రైస్ మిల్లులో బియ్యం నిల్వలు, నిర్దేశించిన లక్ష్యం మేరకు రైస్ మిల్లర్ల నుంచి సీఎంఆర్ సేకరించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ వీ అనిల్కుమార్ స్పష్టంచేశ
మండల కేంద్రానికి దూరం గా ఉన్న శామీర్పేట మండలం యాడారం గ్రామానికి ‘గౌరీ ఫౌండేషన్' ఆరోగ్య పరంగా చేయూతనిస్తుంది. యాడారం గ్రామ సర్పంచ్ సుజాత సహకారంతో సీఎంఆర్, మెడికవర్, ఎల్వీ ప్రసాద్ లాంటి కార్పొరేట్ �
Minister Gangula Kamalakar | Minister Ganguala | సీఎం కేసీఆర్ (CM KCR) ఆకాంక్షల మేరకు రైతులు, పేదలకు పౌర సరఫరాలశాఖ సేవలు అందిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ (Minister Ganguala Kamalakar) అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఎంలు, ఉద్యోగులతో మంత్రి హైదరాబాద�
వానకాలం 2021-22 సీఎంఆర్ త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నా యక్ అన్నారు. టేకుమట్ల బాలాజీ ఆగ్రో ఇండస్ట్రీస్, కుందారం అన్నపూర్ణ రైస్ మిల్, పౌనూరులోని సదాశివ రైస్ మిల్లులను ఆదివారం తనిఖీ చే�
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్న చందంగా తయారైంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరిస్థితి. ఇందుకు ఉదాహరణ సీఎమ్మార్ (బియ్యం) సేకరణ అనుమతుల అంశం.
సీఎంఆర్ సేకరణకు మోకాలడ్డుతున్న ఎఫ్సీఐ తాజా నిబంధనలతో యాసంగి ధాన్యం సేకరణలో మరింత జాప్యం ఉన్నట్టుండి ఫోర్టిఫైడ్ ఇవ్వాలనడంపై మిల్లర్ల ఆగ్రహం సీజన్ మధ్యలో నిబంధన పెడితే ఎలా అంటూ ప్రశ్నలు ఒక్కో మిల్ల�