కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, కృష్ణా ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించడం ఆ పార్టీ నాయకుల చేతగానితనమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
విశ్వనగరంగా గ్రేటర్ హైదరాబాద్ బ్రాండ్ పోనీయొద్దని అధికారులకు హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బల్దియాతోపాటు పలు విభాగాల�
Revanth Reddy | హైదరాబాద్: రాష్ట్రంలోని ఖాళీ పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల భర్తీ పూర్తి చేస్తామని.. త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్ వి�
Kadiyam Srihari | తెలంగాణ రాష్ట్రం గురించి పోరాడే చిత్తశుద్ధికే ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మన గొంతును పార్లమెంటులో వినిపించేది బీఆర్ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. అందుకే పార్లమెంట్ ఎన్న�
Constable jobs | కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన 15,750 మం ది అభ్యర్థులకు సుప్రీంకోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్కు సా�
Fraud Company | పాకిస్థాన్లో కొన్ని వేల కోట్ల రూపాయల మోసాలకు, హవాలా కుంభకోణాలకు పాల్పడిన సింగపూర్కు చెందిన మెయిన్హార్ట్ సంస్థ హైదరాబాద్లో మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చింది. మ�
: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా మంగళవా రం దేవరకద్రలో బీఆర్ఎస్ నాయకులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు బాలరాజ�
అధికారం కోసం కాంగ్రెస్ అమలు కాని హామీలు ఇచ్చింది. ప్రతి నెలా ఒకటో తారీకునే ఉద్యోగ, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లిస్తామని గొప్పలు చెప్పినా ఆచరణలో మాత్రం శూన్యం. ఒకటో తారీకు పోయి ఏడో తేదీ వచ్చినా ఇంకా 70 శాతాని�
ఉచిత విద్యుత్తు పథకానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. మంగళవారం నుంచి వినియోగదారుల వివరాలు సేకరించాలన్న ప్రభుత్వ ఆదేశాలు అమలుకు నోచుకోలేదు. వివరాల సేకరణలో కీలకమైన విద్యుత్ మీటర్ రీడర్స్ తొలి రోజే విధుల
కాంగ్రెస్ అన్నీ అబద్ధాలే చెప్పింది. బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఫేక్ పోస్టులు పెట్టింది. ఆచరణ సాధ్యంకాని ‘420’ హామీలిచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి నుంచి కాగజ్ఘట్ వరకు చేపట్టిన బీటీ రోడ్డు విస్తరణ పనులను ప్రభుత్వం ఆగమేఘాల మీద కొనసాగిస్తున్నది. సోమవారం రాత్రికి రాత్రే.. అధికారులు పనులను ప్రారంభించారు. ఇదంతా.. స�
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉండేది. గ్రామాల నుంచి మండలాలు, జిల్లా కేంద్రానికి రావాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
నల్లగొండలో బీఆర్ఎస్ సభకు పోటీ గా తాము కూడా భారీ సభను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. గాంధీభవన్లో మంగళవారం ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి అధ్యక్ష