బీఆర్ఎస్కు బీజేపీతో ఎలాంటి స్నేహం లేదని మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం సీఎం రేంవత్రెడ
తెలంగాణ చిహ్నంలో మార్పులు చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడడం సరికాదని, తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
ఒక నెల ఒకటో తేదీన జీతాలివ్వడమే ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్నదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (MLA Payal Shankar) విమర్శిచారు. జీతాలే కాదు ప్రజలకు ఇచ్చిన హామీలను ఎవరు అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
CM Revanth Reddy | అసెంబ్లీ కమిటీ హాలులో ఆన్లైన్ ద్వారా మేడారం(Medaram) సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు.
మండలి సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు (BRS MLCs) డిమాండ్ చేశారు. కౌన్సిల్ పోడియం వద్ద నిరసనకు దిగారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) రెండో రోజుకు చేరుకోనున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించనున్నారు.
రెండు నెలలుగా వేతనాలు అందక ఆశావర్కర్లు అల్లాడిపోతున్నారు. జీతాల రూపంలో వీరికిచ్చే చిన్నపాటి మొత్తాన్ని కూడా బడ్జెట్తో ముడిపెట్టి రెండు నెలలుగా తిప్పించుకుంటున్నారు. కేసీఆర్ హయాంలో ప్రతినెలా రెండో �
‘వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం’ ఇదీ సీఎం రేవంత్రెడ్డి నుంచి మొదలుకొని ప్రతి కాంగ్రెస్ నేత వరకు గ్యారెంటీల అమలుపై నిత్యం చెప్తున్న మాట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అయితే ఏయే తేదీల్లో ఏమేమ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండునెలలు కావస్తున్నా ఆసరా పింఛన్ల పంపిణీపై నిర్లక్ష్యం రాజ్యమేలుతున్నది. పింఛన్ సొమ్ముపైనే ఆధారపడిన దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికు�