కేసీఆర్ సర్కార్ యాదగిరిగుట్టకు మంజూరు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను సీఎం రేవంత్రెడ్డి కొడంగల్కు తరలించేందుకు యత్నిస్తున్నారని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆరోపించారు. కష్ట�
సీనియారిటీ ప్రకారం కొం దరు ఆంధ్రా అధికారులకు కొన్ని పదవులు ఇచ్చామని, నాడు ఆంధ్ర అధికారులు వద్దని మేము తిట్టినా.. నేడు పదవులు ఇచ్చాం కాబట్టి హర్షించాలని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
‘ఇసుక ధర డబుల్' పేరుతో నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పందించారు. గురువారం సచివాలయంలో గనులు, భూగర్భ ఖనిజ వనరులశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం
అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ అబద్ధాలను వదలడం లేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) విమర్శించారు. రాష్ట్ర గీతం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ విద్యార్థి మజార్ అలీపై ముగ్గురు దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి.. అతడిని దోచుకున్న సంఘటన అటు అమెరికాతో పాటు ఇటు ఇండియాలో సంచలనం రేకెత్తించింది. ఈ ఘటనకు స�
టెండర్ లేకుండానే మూసీ అభివృద్ధి పనులను నకిలీ కంపెనీలకు అప్పగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. నకిలీ కంపెనీలతో ప్రచార ఆర్భాటం చేసుక�
కాంగ్రెస్ అబద్ధపు హామీలతో మోసపోయి గోసపడుతున్న తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిలబడాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. బుధవారం జగిత్యాల జిల్లా ధర్మపురిలోని నృసింహ గ�
ముఖ్యమంత్రి హోదాలో ఉండి దిగజారుడు మాటలు మా ట్లాడటం సరికాదని రేవంత్రెడ్డికి మాజీ స్పీ కర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హితవు పలికారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పట్టుకుని సీఎం రేవంత్
కందుకూరు, ఫిబ్రవరి 7: కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం ద్వారా రాష్ర్టానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. అయినా,
నీళ్లు, నిధులు, నియామకాల కోసం బీఆర్ఎస్ ఏర్పడ్డది. తెలంగాణ ప్రజల హక్కుల సాధనకు పేగులు తేగేదాకా కొట్లాడుతాం. పోలీసులు యాక్టులు, సంకెళ్లు, నిర్బంధాలు మాకు కొత్తేమి కాదు.